Home » KTR
ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
జనవరి 8, 9వ తేదీల్లో ఇద్దరూ తప్పకుండా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫార్ములా ఈ-కారు రేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణకు రావాలని కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. దీంతో ఆయన ఉదయం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు తన లాయర్ తో కలిసి వెళ్లారు.
KTR : కాంగ్రెస్ అంటేనే మోసం
కేటీఆర్ సహా పలువురు అధికారులపై కేసు పెట్టింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ అప్రూవర్ గా మారినట్లుగా ప్రచారం కూడా జరుగుతోంది.
ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని కేటీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎంత విషం చిమ్మినా కాళేశ్వరం తెలంగాణ దాహం తీరుస్తోందని అన్నారు.
తనపై ఇది ఆరో ప్రయత్నమని, రేవంత్ కు ఏమీ దొరకటం లేదని కేటీఆర్ అన్నారు.
తాజాగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ హోదాలో దిల్ రాజు ట్విట్టర్ లో కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు.