Home » KTR
ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్లో కేటీఆర్ కోరారు.
BRS Party Leaders : కారును నడిపించేదెవరు?
KTR : ఏసీబీ విచారించే సమయంలో తనతోపాటు న్యాయవాదిని కూడా అనుమతించేలా వారికి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేటీఆర్ పిటిషన్ వేయనున్నారు.
లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది.
"పచ్చకామెర్ల వారందరికీ లోకమంతా పచ్చగానే కనపడుతుంది. కక్ష సాధింపు కేసు అని తెలిసినప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యాను" అని అన్నారు.
తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు రాజకీయ లబ్ధి కోసం కాదని, వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వం వెళుతుందని పొంగులేటి తెలిపారు.
కేటీఆర్ వందకు వందశాతం విచారణకు సహకరిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో ఒక్క రూపాయికూడా రాష్ట్ర ఖజానా నుంచి పోయింది లేదు..
కేటీఆర్ ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఆయన పాస్ పోర్ట్ సీజ్ చేయాలని ఏసీబీ అధికారులను కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు.