Home » KTR
మీ ప్రభుత్వాన్ని పడేసే అవసరం మాకు లేదు. మీ ప్రభుత్వంలోనే ఎంతోమంది గుంపు మేస్త్రీలు ఉన్నారు.
చేవెళ్ల జన జాతర సభలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.
మార్పు అని ఓటేస్తే మా కడుపు కొట్టాడని ఆటో డ్రైవర్లు బాధ పడుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే కాంగ్రెస్ ను బొంద పెడతాం.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలను కాంగ్రెస్ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
తెలంగాణ రైతాంగానికి కామధేనువు, తెలంగాణకు జీవధార.. కాళేశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Sampath Kumar: రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవికాదంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు..
రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి హుందాగా మాట్లాడడం లేదని కేటీఆర్ చెప్పారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత..
భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకొని, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలి.