Home » KTR
కార్యకర్తగా మొదలై ప్రజల కోసం కొట్లాడి ఎంపీని అయ్యానని బండి సంజయ్ చెప్పారు. బీజేపీకి ఓటేసి..
హరీశ్ రావు, కడియం శ్రీహరి లాగా.. మేము జీ హుజూర్ బ్యాచ్ కాదు. గుంటకాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు. మేము పదవుల కోసం కాదు.. ప్రజల కోసం ఉండేవాళ్ళం.
కృష్ణా ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగింత అంశం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
ఒకవేళ ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తని చెప్పారు.
మన భూభాగంలో ఉన్న నాగార్జున్ సాగర్ లోకి తుపాకులతో వచ్చి జగన్ ఆక్రమించుకుంటే.. చేతకాక ఇక్కడి ప్రభుత్వం చూసింది..
తెలంగాణ.. కవులు, కళాకారులకి నిలయం అనుకున్నా. నటులకు కూడా నిలయం అని ఇవాళ అర్థమైంది. ఇంకొక నటుడు వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుకున్నాడు. పది పైసలతో అగ్గిపెట్టె కొనుక్కోలేకపోయాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ చోటుచేసుకుంది.
గతంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని కేటీఆర్ ట్వీట్ చేశారు.
బెదిరింపులకు లొంగేది లేదు!
ఓవైపు సీఎంగా 50 రోజులు పూర్తి చేసుకున్న రేవంత్రెడ్డి.. పరిపాలనపై పట్టు పెంచుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ టార్గెట్గా పాలిటిక్స్కు పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి.. గులాబీ ఎమ్మెల్యేల ఆకర్ష్ స్కీమ్ అంశం తెరపైకి �