Home » KTR
మాజీ మంత్రి అయుండి ఇంత సింపుల్గా ఉండడం కేటీఆర్కే సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశంసలతో..
పోరాటంలో భాగంగానే సమష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పడిందని గుర్తుచేశారు. అప్పట్లో జేఏసీ చైర్మన్గా కోదండరాంను పెట్టారని తెలిపారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎన్నో మాట్లాడారని అన్నారు. వారి గురించి గవర్నర్ ఏమీ మాట్లాడడం లేదని చెప్పారు.
సోషల్ మీడియాను నమ్ముకుని మోదీ ప్రధాని అయ్యారని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేటీఆర్ చెప్పారు.
మాజీమంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ మున్సిపల్ శాఖలో చక్రం తిప్పిన అర్వింద్ కుమార్.. తాను చెప్పిందే వేదంగా వ్యవహారం నడిపినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే పార్టీకి తీవ్రంగా నష్టం జరిగిందన్న కార్యకర్తల అభిప్రాయాలతో అధిష్టానం ఏకీభవించింది.
కేటీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు
బీజేపీ, కాంగ్రెస్పై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి దావోస్ సాక్షిగా అదానీతో అలయ్ బలయ్ చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. ఇటువంటి రాజకీయాలను..