-
Home » Kumaraswamy
Kumaraswamy
ఎంజీఎం మార్చురీ నుంచి ఒకరి మృతదేహానికి బదులు వేరొకరిది అప్పగింత ఘటనపై మరో బిగ్ ట్విస్ట్..
తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.
ఇందులో చైనా ఫస్ట్.. భారత్ సెకండ్.. మోదీ లక్ష్యాన్ని నెరవేర్చుతాం: విశాఖలో కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్పై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.
Deve Gowda: ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో దేవెగౌడ, కుమారస్వామి చర్చలు.. కీలక ప్రకటన చేసేందుకు సిద్ధం
శుక్రవారం దేవెగౌడ, కుమారస్వామి ప్రధాని మోదీని కలుస్తారు. ఆ తర్వాత ఎన్డీఏలో
Kumaraswamy: బీజేపీ, జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు నిజమేనా? కుమారస్వామి ఏమన్నారు?
రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తోందని, అందుకే బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు అవసరమని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
NDA Meeting : ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం.. హాజరు కానున్న 38 పార్టీలు
ఎన్డీఏ మీటింగ్ కు ఎన్సీపీ చీలిక వర్గం నేతలు హాజరు కానున్నారు. అజిత్ పవార్ తో కలిసి ఎన్డీఏ భేటీకి హాజరుకానున్నట్లు ప్రపుల్ పటేల్ పేర్కొన్నారు.
Karnataka Elections 2023 : రైతు కొడుకులను వివాహం చేసుకునే యువతులకు రూ.2 లక్షలు కానుక : కుమారస్వామి
రైతుల కుటుంబంలో అబ్బాయిలను వివాహం చేసుకుంటే అమ్మాయిలకు రూ.2 లక్షలు ఇస్తామని కుమారస్వామి వాగ్ధానం చేశారు.
Karnataka Polls: కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? సర్వేలో ఆసక్తికరమైన సమాధానాలు
ఇక రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రభావం కూడా అలాగే ఉంటుంది. అధికార పక్ష నేతలకు ఎంత బలం ఉంటుందో, విపక్ష నేతలకు కూడా అంతే బలం ఉంటుంది. అదే కర్ణాటక ప్రత్యేకత. విచిత్రం ఏంటంటే.. ప్రజలు కూడా అదే విధంగా తీర్పు చెబుతుంటారు. ఎప్పుడూ ఒకే పక్షానికి పూర్తి అధిక�
Kumaraswamy: నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. మాజీ సీఎం ఛాలెంజ్
నేను సీఎంగా ఉన్న సమయంలో బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో గానీ, అభివృద్ధి పనుల విషయంలో గాని నేను అడ్డుకున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా. భారీ వర్షాల అనంతరం నగర ప్రజల ఆక్రోశం నుంచి తప్పించుకునేందుకే ప్రభుత్వం కబ్జాల
Siddaramaiah-Yediyurappa : కాక రేపుతున్న కన్నడ రాజకీయం..సిద్ధరామయ్య-యడియూరప్ప రహస్య భేటీ!
కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, యడియూరప్ప రహస్యంగా భేటీ అయ్యారన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. మంగళవారం మైసూర్ లో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలతో...కర్ణాటక రా
Karnataka Minister : ఆర్ఎస్ఎస్ లేకుంటే భారత్ మరో పాకిస్తాన్ అయ్యేది
దేశంలో నాలుగు వేల మంది సివిల్ సర్వెంట్స్ కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) శిక్షణ ఇచ్చిందని.. ఇప్పుడు వాళ్లే బ్యూరోక్రసీలో ఉండి అన్ని ప్రభుత్వ సంస్థల్ని నియంత్రిస్తున్నారని