Home » Kuppam
gold coins: చిత్తూరులో మట్టిదిబ్బలో బంగారు నాణాలు బయటపడ్డాయి. కుప్పం సరిహద్దులో తమిళనాడులోని హోసూరు సమీపంలో మట్టిదిబ్బలో బంగారు నాణాలు కనిపించాయి. వాటిని చూసిన స్థానికులు, వాహనదారులు నాణాలను ఏరుకున్నారు. బంగారు నాణాల కోసం జనాలు ఎగబడ్డారు. దీంతో �
Pawan Kalyan Response about Fans Dies: పవర్స్టార్ పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే కటౌట్ కట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసార
చిత్తూరు జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. కుప్పంలోని వైసీపీ కార్యాలయం ముందు క్షుద్రపూజల చేసినట్లు ఆనవాళ్లు కనిపించడం దుమారానికి దారి తీసింది. కుప్పంలోని బైపాస్ రోడ్ లోని పార్టీ ఆఫీసు గేటు ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు ని
కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నది అధికార వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. 151 సీట్లతో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుని, టీడీపీని చావు దెబ్బ తీసిన వైసీపీ… ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకెళుతోందట. టార్గెట్ కుప్పం పేరిట ఓ యాక్షన్ ప్లాన్ అమ�
ఇలాంటి చెత్త సీఎం చూడలేంటున్నారు చంద్రబాబు. టీడీపీ చీఫ్ చంద్రబాబు వైసీపీ పాలనపై దండెత్తుతున్నారు. వివిధ అంశాలను ఆయన తెరమీదకు తెస్తూ..విమర్శల వాన కురిపిస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా టీడీపీ..జగ�
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ సీనియర్ నేత విద్యాసాగర్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విద్యాసాగర్ హత్యకు ప్రత్యర్థులు.. పీలేరుకి చెందిన రౌడీషీటర్ గణేష్ కు
బాబు అంటే కుప్పం.. కుప్పం అంటే బాబు. ఆ రెండింటికీ ఉన్న లింకు తెగ్గొట్టడం అంత ఈజీనా? ఈజీనే అంటోంది వైసీపీ.. అందుకు తగ్గ వ్యూహాలను రచిస్తోంది. మేజర్గా ఎక్కడ దెబ్బ
మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు.. సొంత నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గం ప్రజలు.. ఇంగ్లీష్ మీడియంకు జై కొట్టారు. ప్రభుత్వ స్కూల్స్ లో
చిత్తూరు జిల్లా కుప్పం… టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంచుకోట. ఏడుసార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తొలిసారి చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మూడు దశాబ్దాలుగా కుప్పం వాసులు చంద్రబాబుకు పట్టం కడుతున్నారు. 1989 ఎన్
చంద్రబాబు కనిపించడం లేదంట.. ఇదీ కుప్పం నుంచి వచ్చిన కంప్లైంట్.. మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కనిపించడం లేదని, ఆయనను వెతికిపెట్టండంటున్నారు వైఎస్సార్సీపీ నేతలు. కుప్పం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన పార్టీ కేడర్.. �