Kuppam

    బాబు కుప్పం పర్యటన ఆంతర్యమేంటి?

    February 26, 2021 / 12:03 PM IST

     

    మళ్లా ముఖ్యమంత్రి పదవి అవసరమా ? బాబు కీలక వ్యాఖ్యలు

    February 25, 2021 / 06:01 PM IST

    Chandrababu In Chittur : ‘14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తనను..ఎన్నో అవమానాలకు గురి చేస్తున్నారో అందరికీ తెలుసు..ప్రతిపక్షంలో ఉన్న తనను ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు..ఎవరికోసం పడుతున్నా..నా కోసమా ? నాకు మరోసారి ముఖ్యమంత్రి పదవి అవసరమా అంటూ కీలక వ�

    రాజీనామా ఎందుకు చేయాలి ? కుప్పంలో ఓటమిపై అధైర్యపడొద్దన్న చంద్రబాబు

    February 19, 2021 / 07:02 AM IST

    Chandrababu Naidu : ఏపీలో పంచాయతీ మూడో దశ ఎన్నికల ఫలితాలతో టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. కుప్పంలో టీడీపీ మద్దతుదారుల ఓటమిపై స్పందించిన చంద్రబాబు… తాను రాజీనామా ఎందుకు చేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడి

    కూలిపోయే స్థితిలో టీడీపీ, చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?

    February 18, 2021 / 03:14 PM IST

    minister peddi reddy fires on chandrababu naidu: ఇప్పటివరకు ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైసీపీకే దక్కాయని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ మెజార్టీ స్థానాలను తామే దక్కించుకున్నామన�

    చంద్రబాబుని తరిమికొట్టిన ప్రజలు, రోజా కామెంట్స్

    February 18, 2021 / 10:33 AM IST

    mla roja fires on chandrababu naidu: టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఫ్రైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా పైర్ అయ్యారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు కుప్పం ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే ఆయనను కుప్పం నుంచి తరిమికొట్టారని రోజా అన్నారు. మూడో దశ పంచాయతీ ఎన�

    విశాఖలో టీడీపీ హవా.. కుప్పంలో వైసీపీ జోరు..!

    February 18, 2021 / 08:36 AM IST

    Visakhapatnam-Kuppam:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 73.43 శాతం పోలింగ్ నమోదు అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించగా.. మొత్తంగా చూస్తే మూడో విడతలో 2,639 సర్పంచ్‌ పదవులకు జరగిన పోలింగ్‌‌లో 7, 757 మంది

    కుప్పంలో విషాదం : బట్టలు ఉతికేందుకు చెరువులోకి దిగి నలుగురు మృతి

    February 4, 2021 / 03:59 PM IST

    Four died after falling into a pond : చిత్తూరు జిల్లాలోని కుప్పంలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఉతికేందుకు చింపనగల్లు చెరువులోకి దిగిన నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మొదట చెరువులో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో.. వారి�

    ప్రాణం తీసిన పొగ మంచు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

    February 1, 2021 / 10:11 AM IST

    road accident at kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సరిహద్దు దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని మారుతీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు.

    అయ్య బాబోయ్..ఉల్లి పకోడీలో కప్ప..!!

    January 6, 2021 / 12:12 PM IST

    Frog in Onion pakodas : చల్ల చల్లటి వాతావరణంలో వేడి వేడి పకోడిలు తింటే భలేగుంటుంది. అలా ఏపీలోని చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఓ వ్యక్తి పాపం వేడి వేడి ఉల్లి పకోడీలు తినాలనుకున్నాడు. అలా గత సోమవారం (జనవరి 4,2021) సాయంత్రం రాజీవ్‌ కాలనీలోని పకోడీలు, బజ్జీలు అమ్మే �

    తమిళనాడులో విలేకరి దారుణ హత్య

    November 23, 2020 / 10:34 AM IST

    Tamil Nadu Journalist hacked to death : తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. విలగం దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న నాగరాజు అనే తెలుగు వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. హనుమంతనగర్ లో నివసించే నాగరాజు(45) ఆదివారం ఉదయం గం.8-30 సమయంల�

10TV Telugu News