Home » Kuppam
ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ అటెన్షన్ మొత్తం.. కుప్పం మీదే ఉంది. కుప్పంలో రాజకీయం కుత కుత ఉడికిపోతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..
చంద్రబాబుకు దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. చంద్రబాబు బూట్లు తుడుస్తా. ఆయన కాళ్ల దగ్గర..
ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నియోకవర్గమైన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో స్కూళ్లు చూడచక్కగా ఉన్నాయి.
ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం పెట్రోల్ పై 30 పైసలు పెరిగింది. దీంతో తెలుగురాష్ట్రాలలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ రేట్లు రూ.110 కి చేరువయ్యాయి. ఇక చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే రూ.110 రూపాయలకు చేరింది. ఆంధ్రప్రదేశ్ లో ఇదే అధికం. ఇక విజయవాడ
కుప్పం రైల్వే స్టేషన్ లో ఓ కోవిడ్ పేషంట్.. భార్య ఒడిలోనే కన్నుమూశాడు
చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ నేతలపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు పీఏ మనోహర్ తో పాటు మరో పది మందిపై కేసులు నమోదు చేశారు.
AP HC : ఏపీలో పరిషత్ ఫైట్ సస్పెన్స్గా మారింది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. పరిషత్ పోరుకు సర్వం సిద్ధమైన దశలో.. హఠాత్తుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి మంగళవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్
Chandrababu Airport :రేణిగుంట విమానాశ్రయంలో..టీడీపీ అధినేత చంద్రబాబు నిరసన కొనసాగుతోంది. తనను బయటకు వెళ్లేందుకు అనుమతించాలంటూ..ఆయన నిరసన కొనసాగిస్తున్నారు. ఇందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆయన విమానాశ్రయంలోని..వీఐపీ రేంజ్ వద్ద….నేలపైనే కూర్చొని
Chandra Babu : చిత్తూరు జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రేణిగుంట ఎయిర్ పోర్టులో టీడీపీ చీఫ్ చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో బాబు వాగ్వాదానికి దిగారు. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఎయిర్ పోర్టుకు వెళ్�