Home » Kuppam
రాష్ట్రంలో మంగళవారం ఎన్నికలు జరిగిన పది జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాల ఓట్లను గురువారం లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దర్శి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ ఫలితాలతో చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన మర్యాదపూర్వకంగా తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. మున
చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని, ఆ విషయం తాజా ఎన్నికల ఫలితాలతో మరోసారి స్పష్టమైంది. బాబు మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. అందుకనే తెలుగుదేశం పార్టీనీ..
కుప్పం అడ్డాలో చంద్రబాబు పరాజయం పాలయ్యారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పం ఓటమికి చంద్రబాబు ముందే సాకులు వెతుకున్నారని అన్నారు
ఏపీలో ఆసక్తికరంగా ప్రతీ ఒక్కరు ఎదురుచూస్తున్నది కుప్పం ఎన్నికల ఫలితాల కోసమే.
కుప్పం మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. కుప్పంలో మొత్తం 25 వార్డులు ఉండగా.. ఒక వార్డు ఏకగ్రీవం అయ్యింది.
కుప్పం మున్సిపాలిటీ పోలింగ్లో దొంగ ఓట్లు వేస్తున్నట్లుగా వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుప్పంలో దొంగ ఓట్లు.. పట్టుకున్న పోలీసులు
వైసీపీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. మున్సిపల్ పోలింగ్ లో వైసీపీ అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ పేర్కొన్నారు.