Home » Kuppam
ఏపీలోని చంద్రగిరి నియోజకవర్గంలో మరోసారి పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మే 19వ తేదీన 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించనున్నట్లు మే 15వ తేదీ బుధవారం ఈసీ తెలిపింది. దీనిపై సీఎం చంద్రబ�
ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న జగన్..సీఎం బాబు సొంత ఇలాఖాలో అడుగుపెట్టారు.
ఎన్నికల ప్రచారంలో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఇటీవల ప్రతిపక్ష నాయకుడి ఇలాఖా పులివెందులలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించగా..
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ
ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు
కుప్పం తహశీల్దార్ కార్యాలయంలో లైంగిక వేధింపుల పర్వం వెలుగుచూసింది.
చిత్తూరు : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం తహశీల్దార్ ఆఫీసులో లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా వీఆర్ఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ అటెండర్ భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టించింది. పోలీస
చిత్తూరు : కుప్పంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శాంతిపురం మండలం అమ్మవారి పేట వద్ద సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు..ఎనిమిది నెలల్లో ఎయిర్ పోర్టు పూర్తి చేస్తామని, 100కోట్ల రూపాయలతో విమానాశ్రయం నిర్మిస