Home » Kuppam
తన నియోజక వర్గం అయిన కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముందుగానే ఖరారు అయిన విషయం తెలిసిందే. కానీ కుప్పంలో చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు ప్రచార రథాన్ని సీజ్ చేసి వాహనం తాళాలు పట్టుకుపోయారు. దీంతో కుప్పంలో టీడీపీ క�
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడో రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనలో రోడ్ షో, సభలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. చంద్రబాబు పర్సనర్ సెక్రటరీకి మంగళవారమే నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపా�
కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. రోగులకు పెట్టాల్సిన ఉచిత భోజనం సరఫరా నిలిచిపోయింది. రోగులకు భోజనం అందటంలేదు. దీంతో రోగులు వారి సహాయకులు బయటనుంచే భోజనాలు తెప్పించుకుని తినాల్సిన పరిస్థితి నెలకొంది.
కుప్పం వైసీపీలో వర్గపోరు కాస్తా సొంత పార్టీ నేతలపైనే మారణాయుధాలతో దాడి చేసే స్థాయికి వెళ్లింది. ఈ దాడిలో వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పీఏ మురుగేశ్ పై సొంతపార్టీ నేతలే దాడి చేయటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. తలకు 14 కుట్లు పడ్డాయి. దీంతో కుప్పం వైసీపీలో �
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతుందని, అందుకే పిచ్చెక్కినట్లుగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా దాన్ని రాద్ద�
తన పర్యటనలో అడ్డంకులు సృష్టించిన వైసీపీ నాయకులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కుప్పంలో వైసీపీ జెండాలు కట్టి, టీడీపీ నాయకుల్ని వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. దీనిపై స్పందించిన చంద్రాబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ తమిళ హీరో విశాల్... తాను కుప్పం నియోజక వర్గం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తానంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా. అక్కడ.. ఆయనకు పోటీ లేదు బిడ్డ. అని.. తెలుగు తమ్ముళ్లు గల్లా ఎగిరేసి మరీ చెబుతుంటారు. 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. అయితే.. గత రెండు అసెంబ్లీ ఎన్నికల నుం�
వైసీపీ నేతల వేధింపులకు చివరకు వారి సొంత పార్టీ నేతలు కూడా బలవుతున్నారని పేర్కొన్నారు. పార్థసారధి ఆత్మహత్యకు కారకులపై ఇప్పటివరకు ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.