Home » Kuppam
వైసీపీలో రెడ్లు ఎవ్వరూ బాగుపడలేదు. నలుగురు రెడ్లు పెద్దిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డిలు మాత్రమే బాగుపడ్డారు.
వైసీపీ పాలనలో నా లాంటి వారికే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం.
సొంత నియోజకవర్గంపై బాబు ఫోకస్
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో బస్సుయాత్ర ద్వారా నారా భువనేశ్వరి టచ్ చేసేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది.
వైనాట్ 175 అంటూ కుప్పంతో సహా రాష్ట్రంలో అన్ని సీట్లను గెలుస్తానంటోంది అధికార వైసీపీ. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు చంద్రబాబు.
ఇంటి నిర్మాణం కోసం కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం వద్ద జాతీయ రహదారి పక్కన రెండు ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. గత ఏడాది జూలైలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయింది.
Kuppam Politics : బీసీలపై ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ భరత్ ను ఇప్పుడే మంత్రిని చేయండి. ఎమ్మెల్సీ భరత్ కు చేతకాదా? నాయకత్వ లక్షణాలు లేవా...?
కుప్పం కోసం 5 సంవత్సరాల్లో 95 శాతం హంద్రీనీవా పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేశారని తెలిపారు.
KethiReddy Venkatarami Reddy : తిరుపతిలో నటి హనీ రోజ్ తో మీటింగ్ పెడితే.. పవన్ కల్యాణ్ మీటింగ్ కంటే ఎక్కువగా జనాలు వస్తారని ఎద్దేవా చేశారు.
అంత్యక్రియలు చేసేందుకు ఆమెను పాడెపై గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. శ్మశానవాటికలో విద్యుత్ తీగలు వేలాడుతున్న విషయాన్ని గమనించకపోవడంతో పాడెకు విద్యుత్ తీగలు తగిలాయి.