Home » Kuppam
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.
Elephants: కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే నలుగురి ప్రాణాలు తీశాయి ఈ రెండు ఏనుగులు.
Chandrababu Naidu : వైసీపీ కారణంగా హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని అన్నారు. పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే ప్రజాస్వామ్యం పూర్తిగా బలవుతుందని చంద్రబాబు వాపోయారు.
Kuppam TDP: చిత్తూరులోని కుప్పంలో 38 మంది పార్టీ సభ్యులతో ఏర్పాటైన నియోజకవర్గ ఎన్నికల కమిటీకి ఛైర్మన్ ను కూడా నియమించారు.
కుప్పంలో ఉద్రిక్తత
కుప్పంలో దిష్టిబొమ్మలు దహనం రాద్దాంతం చోటుచేసుకుంది.చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో చంద్రబాబు, లోకేశ్ ల దిష్టిబొమ్మలు దగ్థం చేయటాని వైసీపీ నేతలు యత్నించారు. దీంతో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనం చేయటానికి టీడీపీ కార్యకర్తలు యత్నించద
నటుడు తారకరత్న ప్రస్తుతం కుప్పంలో ఆసుపత్రిలో ICU లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్స అందిస్తున్నారు. డీహైడ్రేషన్ కి గురయ్యి, తోపులాట వల్ల...........
లోకేశ్ ‘యువగళం’మహాపాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు..కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు లోకేశ్.
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసులు మొత్తం నాలుగు కేసులు నమోదు చేశారు. చైతన్య రథం సౌండ్ సిస్టమ్ కు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంగవరం సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదుతో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.
లేఖ రాసినా డీజీపీ స్పందించరా? అంటూ కుప్పం పర్యటనలో గుడుపల్లి రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు ధర్నా చేపట్టారు.