Home » Kuppam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
కుప్పంలో వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు _
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు కొనసాగుతోంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ కుప్పంలో పర్యటించనున్నారు. శుక్రవారం బండశెట్టిపల్లిలో ఏర్పాటు బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు. జగన్ ఫేక్ సీఎం అన్నారు. ఫోర్జరీ సంతకాలతో వైసీపీ నేతలు ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారంటూ కమిషనర్ చిట్టిబాబు ఫిర్యాదుతో 19 మందిపై కుప్పం పిఎస్ లో కేసు నమోదు అయింది.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడిని పెంచేస్తున్నాయి. పేరుకు ఇది ఒక్క..
కుప్పంకు ఎలా వస్తాడో చూస్తా.. నేనెక్కడికైనా వస్తా..!
ఏపీ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. ఇప్పుడు స్టేట్ అటెన్షన్ మొత్తం.. కుప్పం మీదే ఉంది. కుప్పంలో రాజకీయం కుత కుత ఉడికిపోతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..