-
Home » kurnool bus accident
kurnool bus accident
ఘోర బస్సు, అగ్ని ప్రమాదాలు.. పెను విషాదం నింపిన 2025...
ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించారు. మంటల్లో సజీవ దహనం అయ్యారు.
కర్నూలు బస్సు ప్రమాదం ప్రాంతంలో మరో యాక్సిడెంట్.. మూడు కార్లు.. ఒక కంటైనర్ ఢీ.. బీభత్స వాతావరణం
Accident బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు ఓ కంటైనర్ ట్రక్కు వెళ్తుంది. చిన్నటేకూరు - చెట్ల మల్లాపురం ప్రాంతంలోకి రాగానే ఆ ట్రక్కు ముందు వెళ్తున్న కార్లను
బస్సు ప్రమాదానికి ముందు ఆ కొద్ది క్షణాల్లో ఏం జరిగింది.. బైకర్ శివశంకర్ కుటుంబం ఏం చెప్పిందంటే?
Kurnool Bus Accident బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ అనే వ్యక్తి మరణించాడు. ఆ సమయంలో బైక్ పై ఉన్న ఎర్రిస్వామి అనే వ్యక్తి కూడా ఉన్నాడు.
కర్నూలు బస్సు ప్రమాదంలో మరో ట్విస్ట్.. పోలీస్ స్టేషన్లో ఎర్రిస్వామి ఫిర్యాదు.. ప్రమాదంకు ముందు అసలేం జరిగిందో చెప్పేశాడు..
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంకు ముందు బైక్ పై నుంచి కిందపడి శివశంకర్ ..
కర్నూల్ బస్సు ప్రమాదం.. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు.. ప్రమాదానికి ముందు ఏం జరిగిందో తెలిసింది.. బైకర్ చివరి వీడియో వైరల్..
Kurnool bus accident : చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి శివశంకర్, ఎర్రిస్వామి కిందపడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ పడిపోగా.. రోడ్డు మీద చెరో వైపు వారు పడిపోయారు.
బైకులు, కార్లు మీద వెళ్లే వాళ్లకు బిగ్ అలెర్ట్.. RTO తనిఖీలు.. మీ దగ్గర ఈ పేపర్స్ లేకపోతే..
RTO Inspections : కర్నూల్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రతి ప్రైవేట్ బస్సును ఆర్టీఏ
కర్నూలు బస్సు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన తెలంగాణ సర్కార్.. గాయపడిన వారికి కూడా..
Kurnool Bus Accident : కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
కర్నూల్లో ప్రమాదానికి గురైన బస్సుపై 16చలాన్లు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ప్రమాదం అందుకే జరిగిందా..? మంత్రి పొన్నం కీలక కామెంట్స్..
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో ..
కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే.. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణీకుల వివరాలు ఇలా..
కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం ఘటనలో 11 మృతదేహాలను వెలికి తీసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కర్నూలులో బస్సు ప్రమాదం.. మృతుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఇదే.. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
Kurnool Bus Accident : కర్నూల్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో