Home » Kurnool
శ్రీశైలం జలాశయం వేసవికి ముందే అడుగంటింది.
నకిలీ మద్యం తయారీ గోదాంలపై పోలీసులు దాడులు చేశారు.
ఎన్నికల సమరానికి కర్నూలు పార్లమెంట్ సిద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నాయి. తాజాగా కోట్ల టీడీపీలో చేరుతున్నారన్న వార్తల నేపథ్యంలో.. గెలుపు గుర్రం కోసం వైసీపీ వేట మొదలు పెట్టింద
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం కేఈ విలేకరులతో మాట్లాడుతూ… కోట్ల ఫ్యామిలీ చేరిక విషయం సీఎం తనతో చర్చించలేదని, శ్రీశైలం ట్రస్టు బోర్డు ఏర్పాటు అంశం మాత్రమే చర�
కర్నూలు: 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మాజీమంత్రి సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిధ్దం అయ్యింది. కోట్ల టీడీపీలో చేరుతూ చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వాటిలో కర్నూల్ ఎంపీ స్దానాన్ని త�
కర్నూలు: కర్నూలు కు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం సోమవారం రాత్రి సీఎం చంద్రబాబుతో భేటీ అవటంపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కినుక వహించారు. కోట్ల వర్గం సీఎంతో భేటిపై ఆయన నర్మగర్భంగ�
కర్నూలు : జిల్లా కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. పార్టీ వీడేందుకు సిద్ధమౌతున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమౌతున్నారు. తన వద్దకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునివ్వడంతో కోట్ల..ఆయన నివాసానికి జనవరి 28వ తేదీ సోమవారం రాత్ర
కర్నూలు : జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఓ కామాంధుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహల్ లో మౌలాల్ సాబ్ (35) అనే వ్యక్తి కొంతకాలంగా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈనేపథ్యం�
కాంగ్రెస్ను వీడుతారని ప్రచారం కోట్ల టీడీపీలో జంప్ ? వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు ? కర్నూలు : ఎన్నికలు రానే రాలేదు..అప్పుడే హస్తం పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని
పాలెగాళ్ల పురిటిగడ్డ పత్తికొండ అసెంబ్లీని కైవసం చేసుకునేందుకు.. అధికార, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ కంచుకోట అయిన ఈ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వైసీపీ పావులు కదుపుతోందా? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాను పార్టీ తరపున ఎవ�