Kurnool

    మూడు జిల్లాల్లో జగన్ పర్యటన 

    March 18, 2019 / 06:05 AM IST

    అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  

    టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

    March 16, 2019 / 01:54 PM IST

    కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక 

    కర్నూలులో కాల్పులు : టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డికి గాయాలు

    March 16, 2019 / 05:02 AM IST

    కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్‌లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘట

    టీడీపీకి షాక్: మళ్లీ వైసీపీలోకి బుట్టా రేణుక

    March 16, 2019 / 04:52 AM IST

    కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో పార్లమెంటు సీటును కోట్ల సుర్యప్రకాశ్ రెడ్డికి కేటాయించనున్నారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం గూటికి చేరుకున్న బుట్ట రేణుకకు ఈసారి సీటు దక్కని పరిస్�

    కర్నూలులో ఖరారైన 9 సీట్లు.. భూమాకు సీటు లేదా?

    March 15, 2019 / 07:55 AM IST

    కర్నూలు జిల్లాలో రాజకీయం ప్రస్తుతం రసవత్తరంగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకోగా ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నుంచి వచ్చిన నేతలు మారిన రాజకీయం కారణంగా సీట్ల విషయంలో చంద్రబాబు ఆచితూచి అభ్

    టీడీపీ గూటికి గౌరు కుటుంబం

    March 9, 2019 / 03:11 PM IST

    కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. వైసీపీ అధిష్టానం మీద అసంతృప్తితో ఉన్న గౌరు దంపతులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గౌరు దంపతులకు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు

    కొట్టి చంపేశారు : పౌర సరఫరాల శాఖ ఏపీఆర్వో దారుణ హత్య

    March 9, 2019 / 07:08 AM IST

    కర్నూలు జిల్లా ఆదోనిలో పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వోను దుండగులు హత్య చేశారు.

    ఎన్నికల ముంగిట వైసీపీ గూటికి కీలక నేత

    March 6, 2019 / 11:18 AM IST

    ఎన్నికల ముంగింట్లో అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ చెర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీ గూటికి చేరబోతున్నారు. చల్లా �

    ఎండలు చంపేస్తున్నాయ్ : వడదెబ్బకు ఇద్దరు మృతి

    March 6, 2019 / 01:32 AM IST

    ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడి, ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఎండలు

    యుద్ధం చేస్తే మోడీ ఓడిపోతారు : చంద్రబాబు జోస్యం

    March 2, 2019 / 12:51 PM IST

    కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు... ప్రధాని మోడీపై తీవ్రంగా మండిపడ్డారు. ఓట్ల కోసం యుద్దాలు చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని హెచ్చరించారు. తాను పాకిస్తాన్‌కు అనుకూలంగా

10TV Telugu News