Kurnool

    కర్నూల్ పోలింగ్ బూతుల్లో గందరగోళం : ఏర్పాట్లపై ఓటర్ల ఆగ్రహం

    April 11, 2019 / 03:21 AM IST

    ఎన్నికల ఏర్పాట్లు ఇలా చేస్తారా ? వేల సంఖ్యలో ఓటర్లు ఉంటే తగిన సిబ్బంది ఉండరా ? అంటూ కర్నూలు జిల్లాలోని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఏప్రిల్ 11వ తేదీ గురువారం అసెంబ్లీతో పాటు లోక్ సభకు ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 5.30గంటలకు మాక్ పోలింగ్

    ఓటర్లను బెదిరిస్తున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిపై వైసీపీ ఫిర్యాదు

    April 10, 2019 / 02:28 AM IST

    కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఓటర్లను బెదిరిస్తున్నారని వైసీపీ ఆరోపించింది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరులను వైసీపీ నేతలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, నందికోడ్కూరు వై

    వైసీపీ అభ్యర్థిపై దాడి వార్తలు అబద్దం

    April 8, 2019 / 02:40 AM IST

    కర్నూలు వైసీపీలో కలకలం చోటుచేసుకుంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ తన చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే హఫీజ్ ఖాన్‌పై దాడి జరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారంటూ నియోజకవర్గంలో వార్తలు గుప్పుమ�

    బాబు భయపెట్టారు : జగన్ వస్తే రాయలసీమ ఎడారి

    April 5, 2019 / 11:06 AM IST

    కర్నూలు : జగన్ వస్తే.. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లే అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే

    ఆయనే రియల్ హీరో: టీడీపీ తరుపున హీరో నిఖిల్ ప్రచారం

    April 5, 2019 / 02:29 AM IST

    ఎన్నికల ప్రచారం వేళ సినిమా హీరోలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో హ్యాపీడేస్, కార్తికేయ సినిమాలతో యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న సినీ నటుడు హీరో నిఖిల్ టీడీపీ డోన్ అభ్యర్థి కేఈ ప్రతాప్ తరఫున ప్రచారం చేశారు. రోడ్‌షోలో పాల్గొన్న నిఖిల�

    అందరికి చెప్పండి : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం

    April 4, 2019 / 10:06 AM IST

    కర్నూలు : రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అని అందరికి చెప్పాలని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి ఏడాదికి

    ఆ కిక్కే వేరప్పా : ఒకే ఫ్యామిలీ నుంచి నలుగురికి జనసేన టికెట్లు

    March 26, 2019 / 04:29 AM IST

    రాజకీయాల్లో వారసులు ఎంట్రీకి కొదవేం ఉండదు. నాయకులు కూడా వారివారి బలాలను బట్టి కుటుంబంలో ఒకరిద్దరికీ సీట్లు ఇస్తుంటాయి. కర్నూలు జిల్లాలో కూడా ఒకే కుటుంబం నుంచి నలుగురు బరిలోకి దిగుతున్నారు. జనసేన పార్టీ తరఫున నంద్యాల లోక్‌సభ టిక్కెట్ దక్కక

    చిన్నారులతో సహా భార్యాభర్తలు ఆత్మహత్య 

    March 20, 2019 / 04:28 AM IST

    కర్నూలు:  జిల్లాలో తీవ్ర  విషాదం నెలకొంది… ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవటం స్థానికంగా సంచలనం రేగింది. నందికొట్కూరులోని బ్రహ్మంగారిమఠంలో ఈ ఘోరం జరిగింది. ఇద్దరు చిన్నారులతో సహా భార్య, భర్తలు ఉరివేసుకుని ఆత్మహత్య చేసు�

    సీమజిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

    March 19, 2019 / 03:51 AM IST

    అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన  రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి  ఒంటి గంట దాటిన తర్వాత  చివరి విడతగా మిగిలిన  36  అసెంబ్లీ స్ధానాలకు,  మొత్తం 25  పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధ�

    టీడీపీకి SPY రెడ్డి గుడ్ బై : బరిలోకి దిగి.. సత్తా చూపిస్తామంటూ సవాల్

    March 18, 2019 / 01:35 PM IST

    నంద్యాల అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి.. తమ సత్తా చూపిస్తాం అని సవాల్ విసిరారు.

10TV Telugu News