Home » Kurnool
నీటికి చూస్తే చక్కగా జలకాడాలని అనుకుంటాం. నీటిని చూస్తే మనుషులకే కాదు జంతువులకు కూడా ఉత్సాహం వచ్చేస్తుంది. ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం డ్యాంకు కూడా భారీగా నీరు చేరుకుంది
కర్నూలు జిల్లా శ్రీశైలం డ్యాం వద్ద నీటి కుక్కలు సందడి చేస్తున్నాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో వరదనీరు జలాశయంలోకి వచ్చిచేరుతోంది. భారీ వేగంతో నీరు విడుదల అవుతున్న సందర్భంలో నీటి కుక్కల సందడి చూపరులను ఆకట్టుకుంటోంది. డ్యామ్ వద్ద ఉన్న 4,
శ్రీశైలం డ్యాం గేట్ల ఎత్తివేత సమయంలో అధికారులు వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసింది. సాధారణంగా గేట్లు ఎత్తే విధులను అధికారులు చెయ్యాలి. కానీ జలవనరుల శాఖ
కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు గంట గంటకు వరద ఉదృతి పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 3 లక్షల 29 వేల 218 క్యూసెక్కుల వరద నీరు చేరుతో
అమరావతి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లోకి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కొద్ది రోజులుగా జలాశయాల్లో నిలకడగా ఉన్న నీటి మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయి. ఆల్మట్టికి 6,283వేల క్యూసెక్కుల నీరు వస్�
టిక్ టాక్ లో పరిచయం చివరికి విషాదంగా మారింది. ఓ కుటుంబంలో తీరని శోకం నింపింది. ఓ యువకుడి ప్రాణం పోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నేతాజీనగర్ నివాసి సాయి(24) జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. కొంతకాలం కిందట కర్నూలుకి చెందిన ఓ
ఏపీలో రాజధాని రగడ తార స్థాయికి చేరింది. జగన్ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దొనకొండను కేపిటల్ గా చేస్తారనే ప్రచారం
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. వేధింపులు తాళలేక ఓ భార్య కట్టుకున్న భర్తను కడతేర్చింది. రోకలి బండతో కొట్టి చంపేసింది.
ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత, రాజ్యసభ్య ఎంపీ టీజీ వెంకటేష్ మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నూలుని రాజధానిగా
ఏపీ రాష్ట్రంలో వాతావరణంలో అప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఉదయం వరకు ఎండ తీవ్రత, ఉక్కబోతగా ఉంటుంది. సాయంత్రం అయితే ఈదురుగాలులు, పిడుగులు, వర్షం పడుతుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు శ్రీశైలంలో జరిగింది. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత