Home » Kurnool
కర్నూలు జిల్లా పాణ్యంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. వేడివేడిగా ఉన్న సాంబారు గిన్నెలో పడి ఆరేళ్ల బాలుడు మరణించాడు. ఓర్వకల్లు మండలం తిప్పాయపాలెంకు
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనబి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.4లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనబి... కొద్దిరోజులుగా పరారీలో ఉంది. ఆమె కోసం
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా గూడూరు తహశీల్దార్ షేక్ హసీనా బినామీగా పనిచేస్తున్న హుస్సేన్ సాహెబ్ అనే వ్యక్తి ఏసీబీకి దొరికిపోయాడు. ఓ వ్యక్తికి సంబంధించి భూమి విషయంలో తహశీల్దార్ హసీనా రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. కానీ అతను నాలుగు లక్షలు ఇచ్చాడు. మిగిలిన న�
కర్నూలు జిల్లా ఉరుకుందలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. మనిషి పుర్రె, ఎముకలతో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా గుర్తించిన స్థానికులను భయాందోళనలకు గురవుతున్నారు. దీపావళి అమావాస్య రోజున జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వందల
అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు పాల్పడుతున్నారని అనేక కేసులు విన్నాము, చూశాము. పెళ్లైన కొన్ని రోజులకే ఇలాంటి ఘటనలు జరిగాయి. బాధితులు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అక్టోబరు 29 నుంచి కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో రామారావు తెలిపారు. 2019వసంవత్సరం కార్తీక మాసంలో శ్రీశైలానికి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీ రోజుల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి స�
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మిగనూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించారు. తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్న పరిశ్రమకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.12 కోట్లు బకాయి చెల్లించలేదని ఆర�
కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవం రక్తసిక్తంగా మారింది. దాదాపు లక్ష మంది భక్తులు.. కర్రలతో ఉత్సవంలో పాల్గొన్నారు. మాల మల్లేశ్వరుల దేవతల విగ్రహాలు దక్కించుకునేందుకు.. గ్రామాల ప్రజలంతా కర్రలతో కొట్టుకున్నారు. 2 గ్రూపులుగా విడిపోయి.. విచక్�
కర్నూలు జిల్లా మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.