Home » Lakhimpur-Kheri
కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్లోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం ఆందోళన చేపట్టిన రైతులపై కారులో కేంద్రహోంమంత్రి కాన్వాయ్ లోని కార్లు దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు రైతులు మరణించిన విషయం
శివసేన పార్టీ ముఖ్య నాయకుడు మరియు ఎంపీ సంజయ్ రౌత్ మంగళవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
లఖింపూర్ పర్యటనకు వచ్చిన ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ భగల్ ను లక్నో విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. సీఎం పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్..కొత్త జమ్ముకశ్మీర్గా మారిందని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఓమర్ అబ్దుల్లా అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఓ ట్వీట్ చేశారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని లఖిమ్పూర్ ఖేరీ జిల్లాలోని టికునియాలో ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.45 లక్షల
రైతుల కంప్లయింట్ ను ఆధారంగా చేసుకుని... కేంద్రమంత్రి కొడుకు సహా పలువురిపై మర్డర్ కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు.
లఖీంపూర్కు వెళ్లకుండా సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో లక్నోలోని తన నివాసం ముందే నిరసనకు దిగారు అఖిలేశ్ యాదవ్.