Home » Lakhimpur-Kheri
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఉరి తీస్తున్నా.. మృగాళ్లలో మార్పు రావడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. పసిపిల్లలు అని కూడా చూడటం లేదు.
ఉత్తరప్రదేశ్ అనే మాట వినిపిస్తే చాలు ఏం నేరం జరిగిందో..ఏ చిన్నారి జీవితం ఛిద్రం అయిపోయిందో..ఏ తల్లికి కడుపుకోత..గుండె కోతను రాజేసిందో అనే ఆందోళన నెలకొనే పరిస్థితిగా మారిపోయింది. నేరాలకు అడ్డాగా..ముఖ్యంగా చిన్నారులపై..యువతులపై జరిగే అఘాయిత్య�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. 10 రోజుల వ్యవధిలో ఇద్దరు మైనర్ బాలికలు హత్యాచారానికి గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్దితి క
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్మీపూర్ కేరి జిల్లాలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి అతి కిరాతకంగా చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై జాతీయ భద్రతా చట్�
ప్రభుత్వం డాక్టర్ల తీరు ఓ తండ్రి హృదయాన్ని కోతకు గురిచేసింది. ఏంటీ నాకీ ఖర్మ..చచ్చిపోయిన కొడుకు గురించి ఏడవాలా? పిల్లాడు చనిపోయాడు డెత్ సర్టిఫికెట్ ఇవ్వటం లేదని ఏడవాలా? అని హృదయవిదారకంగా రోదిస్తున్న ఓ తండ్రి ఆవేదన చూసిన ప్రతీ ఒక్కరూ చలించిప