Home » Lakhimpur-Kheri
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఉత్తరప్రదేశ్ లోని లఖింపుర్ హింసాత్మక ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. యూపీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే..రైతుల ఆందోళన
ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ప్రస్తుతం జైలులో పోలీస్ రిమాండ్ లో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు
ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరి జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది.
లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును బుధవారం సీజేఎం కోర్టు తిరస్కరించింది. ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ
ఉత్తర్ప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఈనెల 3న జరిగిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు 3 రోజుల
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆదివారం నిర్వహించిన ‘కిసాన్ న్యాయ్’ ర్యాలీలో పాల్గొన్న ప్రియాంకగాంధీ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
లఖింపూర్ ఖేరి జిల్లాలో ఆదివారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటన కేసులో అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది.
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖిమ్పూర్ ఘటనపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది.