Home » Lakshadweep
లక్షద్వీవ్ కొత్త పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021)ను తీసుకురావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ రూపొందించిన డ్రాఫ్ట్ విమర్శలకు తావిస్తుంది. లక్షద్వీప్లో మద్య నిషేధాన్ని ఎత్తివేయడం.
లక్షద్వీప్ లో అభివృద్ధి పేరుతో అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల ఖోడా పటేల్ తీసుకున్న వరుస వివాదాస్పద నిర్ణయాలు తీవ్ర ఆందోళన కలిగించేవిగా ఉన్నాయంటూ 93 మంది రిటైర్డ్ ఉన్నతాధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి శనివారం ఓ లేఖ రాశారు.
లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ను కేంద్రం వెనక్కి పిలిపించాలంటూ(రీకాల్ చేయాలని) సోమవారం కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.
లక్షద్వీప్ యంత్రాంగం తాజాగా తీసుకొచ్చిన సంఘ విద్రోహ చర్యల నిరోధక చట్టం(PASA)మరియు లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ 2021(LDAR)డ్రాఫ్ట్ అమలును నిలిపేసేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ ప్రాణాంతక మహమ్మారి పంజా విసరడంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కానీ భారత్ లోని ఓ భాగంలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం లేదు. అదే లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంత�
కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. దేశంలో లక్షల మందిని బాధితులగా చేసింది. ఒక్క లక్షద్వీప్ ఐలాండ్స్ మినహా భారత్ కు చెందిన అన్ని ద్వీపాల్లోనూ కరోనా కేసు�