-
Home » land grab
land grab
సుందరీకరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దు, రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి- కేటీఆర్
March 15, 2026 / 01:08 AM ISTఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా తాము ప్రణాళిక రూపొందిస్తే 3వేలకు పైగా ఎకరాలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పెద్దిరెడ్డికి బిగ్ షాక్...! భూ ఆక్రమణల వ్యవహారంలో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
May 13, 2025 / 11:19 PM ISTపెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్.. అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
February 24, 2025 / 05:50 PM ISTఅక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
మాజీ మంత్రి బొత్స ఎవరికి ఎర్త్ పెట్టాలని భావిస్తున్నారు?
July 30, 2024 / 11:17 PM ISTమొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్ను కుదిపేస్తోంది.
తండ్రికి పూర్తి భిన్నంగా సాహస రాజకీయం.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మహారాణి..!
July 1, 2024 / 10:04 PM ISTవాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.
Banjara Hills Land : నగరంలో సీమ గ్యాంగ్ ? కబ్జాకు వెళ్లలేదు.. ఈవెంట్ కోసం వెళ్లారు – విశ్వప్రసాద్
April 18, 2022 / 01:45 PM ISTబంజారాహిల్స్ భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వప్రసాద్ అమెరికా నుంచి వీడియో ద్వారా వివరణనిచ్చారు. కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇందులో టీజీ వెంకటేశ్ కు...
UP Journalist : రామ మందిర ట్రస్ట్ బోర్డ్ సెక్రటరీపై భూ కబ్జా ఆరోపణలు..జర్నలిస్ట్ పై కేసు నమోదు
June 21, 2021 / 10:27 AM ISTఅయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు…
Visakha Murder Case : విశాఖపట్నం పెందుర్తి ఆరుగురి హత్య కేసులో కొత్త కోణం
April 15, 2021 / 05:40 PM ISTవిశాఖపట్నం పెందుర్తిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. హంతకుడి బంధువుల ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ హత్యల వెనక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
వదలిపెట్టం, రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం
March 12, 2020 / 09:43 AM ISTరంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
గోపనపల్లి భూముల వ్యవహారాన్ని ఎదుర్కోలేకే 111 జీవో తెరపైకి తెచ్చారు, రేవంత్ రెడ్డిపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
March 11, 2020 / 03:03 PM ISTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన