Home » land grab
పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి రూ.195 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.
మొత్తానికి ఇటు అధికార పక్షంలోనూ.. అటు ప్రతిపక్షంలోనూ సందేహాలు రేకెత్తించేలా బొత్స వ్యాఖ్యలు ఉండటంతో ఆయన టార్గెట్ ఎవరై ఉంటారనేది ఉత్తరాంధ్ర పాలిటిక్స్ను కుదిపేస్తోంది.
వాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.
బంజారాహిల్స్ భూ కబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వప్రసాద్ అమెరికా నుంచి వీడియో ద్వారా వివరణనిచ్చారు. కబ్జా చేయాల్సిన అవసరం తమకు లేదని, ఇందులో టీజీ వెంకటేశ్ కు...
అయోధ్య ల్యాండ్ డీల్ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న రామమందిర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ పై భూ కబ్జా ఆరోపణలు చేసిన ఓ జర్నలిస్ట్, మరో ఇద్దరిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విశాఖపట్నం పెందుర్తిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు.. హంతకుడి బంధువుల ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ హత్యల వెనక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లాలో భూఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూ
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన
కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి గురివింద గింజను తలపిస్తున్నారు. తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలకు ఇంతవరకూ సమాధానం చెప్పని రేవంత్.. అధికార పార్టీపై ఎదురుదాడికి