Home » land grabbing
సజ్జల ఎస్టేట్ ఆక్రమించిన 63 ఎకరాల భూములు స్వాధీనం
కబ్జాదారులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మమ్మల్ని మెడ పట్టి గెంటేస్తున్నారు. పేపర్లు పట్టుకెళితే వాటిని చించేస్తున్నారు.
కబ్జాదారులు పేదల జోలికి వస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారాయన.
రైతుల ఆవేదన తొలగించేలా, భూములపై హక్కులు కల్పిస్తూ సమగ్ర చట్టం తీసుకొస్తాం. త్వరగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకు రావాలని ప్రజలు అడుగుతున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
అసైన్డ్ ల్యాండ్ను తన పేరు మీద రాయించుకొని విల్లాలను కట్టారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పలు ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్ మేయర్ పై భూ కబ్జా ఆరోపణలు
విశాఖపట్నంలో తాను స్థిరపడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు విజయసాయి రెడ్డి. భవిష్యత్తులో ఇక్కడ సెటిల్ అయితే.. దూరంగా భీమిలిలో వ్యవసాయ భూమి కొనుక్కుంటానన్నారు.
Etela Rajender: తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొలగించడంపై స్పందించారు ఈటల రాజేందర్. సర్వాధికారాలు సీఎంకు ఉంటాయని స్పష్టంచేశారు ఈటల రాజేందర్. తర్వాత ఏం చెయ్యాలి అనేదానిపై నా అనుచరులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఈటల. నా శాఖను సీ
మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూ దందా ఆరోపణలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.