Home » Land Issue
హెచ్ సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది.
తాజాగా ఈ ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రమోద్ కుమార్ అనే ఆ వ్యాపారి నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని, ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. అలాగే సు
తెలంగాణలో భూ వివాదంలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. సిధ్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెంది
రచయిత చిన్నికృష్ణ తనపై కొందరు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని గతంలో కొందరు ఆక్రమించుకున్నారని........
హైదరాబాద్లో డబ్లూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు స్థలం గుర్తించి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు కిషన్ రెడ్డి.
తమ భూమికి పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ.. ఉప్పలయ్య అనే వ్యక్తి ఆయన కుమారుడితో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించారు
కోర్టులో కేసు వాదించే లాయర్లపై ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి వార్తలు వింటాం.
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఇనాయత్ నగర్ పోలీసు సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే రమేష్ అనే వ్యక్తి భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఇనాయత్ నగర్ లో నివ
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది.
Hafeez Peta land dispute : ఇప్పుడు అందరి దృష్టి హఫీజ్పేట్ భూ వివాదంపైనే ఉంది. సుమారు 25 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావ్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియల మధ్య ఎన్నో ఏళ్లుగా విభేదాలున్నాయి. అసలు హాఫీజ్పేట్ భూ వివాదానికి భూమా కుటు�