-
Home » Land Issue
Land Issue
హెచ్సీయూలో మళ్లీ ఉద్రిక్తత.. 400 ఎకరాల భూమి వ్యవహారంలో వివాదం ఏమిటి..? ప్రభుత్వం ఏం చెప్పింది..
March 31, 2025 / 02:46 PM ISTహెచ్ సీయూ వద్ద 400 ఎకరాల భూ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్శిటీ భూమి లేదని చెప్పింది.
Daggubati Rana : భూవివాదంలో.. సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు నమోదు..
February 11, 2023 / 10:01 AM ISTతాజాగా ఈ ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ప్రమోద్ కుమార్ అనే ఆ వ్యాపారి నిర్మాత సురేష్ బాబు, రానా తనపై దౌర్జన్యంగా రౌడీలతో దాడి చేయించి, స్థలం ఖాళీ చేయించారని,…
Firing In Telangana : బ్రేకింగ్-తెలంగాణలో మరోసారి కాల్పుల కలకలం
March 9, 2022 / 05:33 PM ISTతెలంగాణలో భూ వివాదంలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. సిధ్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెంది
Chinnikrishna : ప్రముఖ రచయిత చిన్నికృష్ణ పై దాడి. .పోలీసులకి ఫిర్యాదు..
February 20, 2022 / 02:26 PM ISTరచయిత చిన్నికృష్ణ తనపై కొందరు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శివార్లలోని శంకర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తన స్థలాన్ని గతంలో కొందరు ఆక్రమించుకున్నారని........
Kishan Reddy: సీఎం కేసీఆర్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
February 18, 2022 / 05:57 PM ISTహైదరాబాద్లో డబ్లూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటుకు స్థలం గుర్తించి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు కిషన్ రెడ్డి.
Yadadri Bhuvanagiri : అధికారుల నిర్లక్ష్యం.. కలెక్టరేట్ వద్ద తండ్రి, కొడుకుల ఆత్మహత్యాయత్నం
December 13, 2021 / 12:52 PM ISTతమ భూమికి పాస్ బుక్ ఇవ్వడం లేదంటూ.. ఉప్పలయ్య అనే వ్యక్తి ఆయన కుమారుడితో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు యత్నించారు
Advocate Attacked : పట్టపగలు అందరూ చూస్తుండగా అడ్వకేట్పై దాడి
July 19, 2021 / 04:19 PM ISTకోర్టులో కేసు వాదించే లాయర్లపై ప్రతి నాయకుడు తన మనుషులతో దాడి చేయటం సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. నిజ జీవితంలో చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఇలాంటి వార్తలు వింటాం.
UP: ఒకే ఇంట్లో ఐదుగురు దారుణ హత్య
May 23, 2021 / 03:07 PM ISTఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా ఇనాయత్ నగర్ పోలీసు సర్కిల్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే రమేష్ అనే…
Nalgonda Murder: నల్గొండ జిల్లాలో దారుణం, అర్ధరాత్రి దంపతుల హత్య
April 19, 2021 / 11:00 AM ISTనల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వ్యక్తులు అతికొరతకంగా నరికి చంపారు. ఈ ఘటన నేరుడుగొమ్మ మండలం బుగ్గతండాలో జరిగింది.
హఫీజ్ పేట భూ వివాదం : భూమా కుటుంబానికి ఏం సంబంధం, ఏవీ సుబ్బారెడ్డి పాత్ర ఏంటీ ?
January 8, 2021 / 08:04 PM ISTHafeez Peta land dispute : ఇప్పుడు అందరి దృష్టి హఫీజ్పేట్ భూ వివాదంపైనే ఉంది. సుమారు 25 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం నేపథ్యంలో ప్రవీణ్ రావ్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియల…