Home » lands
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసి చుట్టూ చంద్రబాబు బినామీలతో భూములు కొన్నారని సీఎం జగన్ విమర్శించారు. రాజధానిలో 4 వేల 70 ఎకరాలను చంద్రబాబు బినామీలు కొన్నారని ఆరోపించారు.
ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు మానస పుత్రిక లాంటిది అని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి కృషిచేయాని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్
భూ వివాదాలకు చెక్ పెడుతూ త్వరలో ఆధార్ తరహాలో భూస్వాముల స్థలాలకు ఐడెంటిఫికేషన్ నెంబర్లు జారీ కానున్నాయి.
పాలమూరు ఎత్తిపోతల పథకంపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత ఖర్చయినా వెనకాడకుండా పాలమూరు ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ లో భూములు
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపించిన మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. మంగళవారం (ఆగస్టు 27,2019) అందుకు సంబంధించిన
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీమ్ ఆస్తుల విలువ లెక్క తేలింది. నయీమ్ కి రూ.2వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ తేల్చింది. 1,019 ఎకరాల భూములు, 29
విశాఖపట్టణం : ఆభరణాలు, ఆస్తులు చూసి..దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. ఏసీబీ చరిత్రలో మొదటి సారిగా బ్యాంక్ లాకర్ల నుంచి కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సదరు అధికారిని అరెస్ట్ చేసి, ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం కోర్టులో ప్రవేశ పెట్టనున�