Home » lands
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పు
ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించిన టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి.. రైతుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
ఏపీలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రానికి మూడు రాజధానులు కావాలని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా వైసీపీ వాళ్ల బాబు
అమరావతి పెయిడ్ ఆర్టిస్ట్స్ వ్యవహారంపై టాలీవుడ్లోని వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కమెడియన్ పృథ్వీ రాజ్ పై పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో
రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి తన వంతు సాయంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి తన బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ
ఏపీలో రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. చంద్రబాబు ఒకటంటే.. వైసీపీ నేతలు రెండంటున్నారు. రాజధానిపై చంద్రబాబు చేసిన
అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా
ఏపీ రాజధాని అమరావతిపై పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధానా? గ్రామమా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని
రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని..ఇది ఎన్నికల హామీ అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. తాజాగా 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మంత్రి పెద్ద�