Home » language
More Attractive Language: ఇందులో సీక్రెట్ ఏం లేదు. మాట్లాడుతున్నప్పుడు ఏ భాష మనసుకు ఎంత నచ్చుతుందనేది మళ్లీ వినాలనుకునే దానిని బట్టే అర్థమవుతూ ఉంటుంది. కొన్ని సార్లు మన సొంత భాషలే కాకుండా ఇతర భాషలు కూడా ఒక్కసారి వినగానే భళే ఇష్టంగా అనిపిస్తుంటాయి. అయితే ప్�
సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో
ఫిబ్రవరి 21ని UNESCO అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవంగా ప్రకటించింది. ఈరోజు ప్రభుత్వమూ, ప్రజలూ అందరూ మాతృభాషగురించి తెగమాట్లాడేసుకొంటారు. యునెస్కో లెక్కల ప్రకారం ప్రతి రెండువారాలకు ఓ భాష అంతరించిపోతుందంటే భయపడాల్సిందే. భాష అన్నది మన వారసత్వం క�
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీ ఓటమిని తప్పించుకోలేకపోయింది. కేజ్రీవాల్ కే మరోసారి భారీ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు ఢిల్లీ ఓటర్లు. అయితే ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఓ ఆశక్తికర పరిణామ
ప్రభుత్వ,ప్రేవేటు రంగాల్లో స్థానికులే 75శాతం అవకాశాలు అంటూ గతేడాది ఆంధ్రప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని యడియూరప్ప సర్కార్ కూడా ఇప్పుడు ఇలానే ఆలోచిస్తోంది. ఏపీ తరహాలో కన్నడిగులకు ప్రైవేటు ఇండస్ట్రీ�
ఇంగ్లీషు మీడియంపై ప్రతిపక్ష నేత బాబుది ద్వంద్వ వైఖరి అంటూ సీఎం జగన్ నిలదీశారు. బాబు కుమారుడు లోకేష్ ఏ మీడియంలో చదివారని ప్రశ్నించారు. పేద వాడికి ఇంగ్లీషు చదువులు అందించాలని ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి అవకాశం ఉన్నా
దేశం మొత్తానికి ఒకే భాష అనేది భారతదేశానికే కాదు ఏ దేశానికైనా మంచిదే. ఇది అభివృద్ధికి ఐక్యతకు దోహదపడుతుంది. దురదృష్టవశాత్తు ఒకే భాష అనేది ఒక వ్యక్తి చెప్తే రాదు. అందుకని ఏ భాషను మాపై రుద్దకండి.
సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అమిత్ షా వ్యాఖ్�
సెప్టెంబర్ 14న హిందీ భాషా దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశమంతా ఒకే భాష ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాదికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలక్షన్ కోడ్ ఉపయోగించారని ఆరోపిస్తూ కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు.