Home » laptops
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 2023 మార్చి నాటికి అన్లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని, ఏ స్పీడ్ కనెక్షన్ కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అలాగే అన్ని గ్రామాల్లో సదుపాయాలతో కూడిన డిజిటల్ లైబ్�
‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద అర్హులైన 9–12 తరగతుల విద్యార్థుల తల్లులు కోరుకున్నట్లయితే నగదు బదులు ల్యాప్టాప్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని అర్హులైన తల్లులందరికీ తెలియచేసి, వారి ఆమోదం మేరకు నగదు లేదా ల్యాప్టాప్స్ను
కరోనా కారణంగా చదువులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ మీడియా మరియు ఆన్లైన్ లెర్నింగ్పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నిర్వహించిన సర్వే ప్రకారం, 27 శాతం మంది విద్యార్థులకు ఆన్లైన్ �
కరోనా వైరస్ వ్యాప్తితో దేశ వ్యాప్తంగా యూనివర్శిటీలు, స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.. కరోనా కారణంగా స్కూళ్లకు విద్యార్థులు వెళ్లే పరిస్థితి లేదు.. స్కూళ్లకు బదులుగా ఆన్ లైన్లోనే విద్యార్థులకు చదువు చెబుతున్నాయి. ఆన
ఇప్పటివరకు కరోనాను నియంత్రించేందుకు రసాయనాలు, క్రిమి సంహారక మందులు చల్లడమే మనకు తెలుసు.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో మళ్లీ వచ్చేసింది. మరోసారి భారీ ఆఫర్లు తీసుకొచ్చింది. రిప్లబిక్ డే ని పురస్కరించుకుని స్పెషల్ సేల్స్ చేపట్టింది. జనవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ సేల్ నడుస్తుంది. ప్రైమ్ మెంబర్లకు మా�
ప్రపంచ ఈ కామర్స్ దిగ్గజం మరో బిగ్ సేల్ తో ముందుకొచ్చింది. అమెజాన్ గ్రేట్ ఇండయన్ సేల్ పేరుతో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు, ల్యాప్ టాప్స్, స్మార్ట్ టీవీలపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను �
హైదరాబాద్లో మెట్రో రైలులో ఇప్పటికే అనేక సదుపాయాలను కలిపిస్తున్నారు. ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యార్ధం మరో సదుపాయంను కూడా మెట్రో రైలు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్లు, లాప్టాప్లు చార్జింగ్ పెట్టుకునేందుకు వీలుగా చార్జింగ్ సాకెట్లను అం�
విద్యార్ధులకు చిన్న వయస్సు నుంచే కంప్యూటర్ జ్ణానాన్ని అందించాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఉచిత ల్యాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని పొడిగించి రాష్ట్రవ్యాప్తంగా గవర్నమెంట్, దాని అనుబంధ స్కూళ్లలో 9,10వ తరగతి చదివే విద్య�