last 24 hours

    సుశాంత్ చనిపోయిన రోజు ఏం జరిగింది.. చివరిసారిగా ఎవరికి ఫోన్ చేశాడు!

    June 15, 2020 / 01:26 AM IST

    బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంద్రా ప్రాంతంలో ఉన్న తన అద్దె ఇంటి బెడ్‌రూమ్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. అతని ఆత్మహత్యకు గల కారణం మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియలేదు. ఈ క్రమంలో అసలు సుశాం

    2,416 మంది పోలీసులకు కరోనా వైరస్

    May 31, 2020 / 08:22 AM IST

    మహమ్మారి కరోనా వైరస్.. భారత్‌లో విజృంభిస్తోండగా.. మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కట్టడి చెయ్యడంపై ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కరోనా సమయంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, డాక్టర్లకు కూడ�

    ఒకేరోజు 8వేలకు పైగా.. దేశంలో లక్షా 82వేల కరోనా కేసులు

    May 31, 2020 / 05:04 AM IST

    భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా 193 మంది చనిపోయారు. జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 182,143క

    వరుసగా రెండవరోజు 7వేలకు పైగా కరోనా కేసులు.. 

    May 30, 2020 / 04:44 AM IST

    భారతదేశంలో గత 24 గంటల్లో 7,964 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా రెండవరోజు ఏడు వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం నాటికి 1,73,763కి చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్ ఇదేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్ర�

10TV Telugu News