Home » last 24 hours
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ముంబైలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బంద్రా ప్రాంతంలో ఉన్న తన అద్దె ఇంటి బెడ్రూమ్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. అతని ఆత్మహత్యకు గల కారణం మాత్రం స్పష్టంగా ఎవరికీ తెలియలేదు. ఈ క్రమంలో అసలు సుశాం
మహమ్మారి కరోనా వైరస్.. భారత్లో విజృంభిస్తోండగా.. మహారాష్ట్రలో ఉగ్రరూపం దాలుస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా కట్టడి చెయ్యడంపై ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కరోనా సమయంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, డాక్టర్లకు కూడ�
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో ఏకంగా 8,380 మందికి కొత్తగా కరోనా సోకగా 193 మంది చనిపోయారు. జాతీయ స్థాయిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 182,143క
భారతదేశంలో గత 24 గంటల్లో 7,964 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో వరుసగా రెండవరోజు ఏడు వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య శనివారం నాటికి 1,73,763కి చేరుకుంది. ఇప్పటివరకు అతిపెద్ద జంప్ ఇదేనని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్ర�