Home » latest news
అల్జజీరా నివేదిక ప్రకారం.. యుద్ధంలో ఇప్పటివరకు గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా 11,200 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించగా, హమాస్ దాడుల్లో 1,200 మందికి పైగా ఇజ్రాయిలీలు మరణించారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీలకు 27 శాతమే కాంగ్రెస్ టికెట్లు కేటాయించింది. 230 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో కేవలం 62 మంది ఓబీసీలకు మాత్రమే టికెట్లు దక్కాయి.
నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 20 లక్షల మందికి ఆ పోస్ట్ రీచ్ అయింది. దీనిపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు
ప్రో పాలస్తీనా మోబ్ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని లండన్ పోలీసులు విస్మరిస్తున్నారని బ్రేవర్మాన్ అన్నారు. గాజాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన నిరసనకారులు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆమె అభివర్ణించారు
ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 11,078కి చేరుకుంది. వీరిలో 4,506 మంది పిల్లలు ఉండగా.. 3,027 మంది మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు రోజురోజుకు పెరుగుతున్నందున ప్రపంచ దేశాలన్నీ గాజాలో కాల్పుల విరమణను డిమాండ్ చేస్తున్నాయ�
పటాకుల వల్ల కలిగే చికాకు చర్మంపై తక్కువగా కనిపించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రంగా ఉంటుంది. కాలిన ప్రదేశంలో కొబ్బరి నూనెను పూయడం వల్ల మంట కూడా తగ్గుతుంది. పటాకుల వల్ల కళ్లకు ఎక్కువ గాయం అవుతుంది.
2013 ఎన్నికలు, 2018 ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెబల్స్ గెలిచారు. అలాగే సొంత పార్టీ నేతల విజయావకాశాలను తీవ్రంగా దెబ్బకొట్టారు. దీంతో ఈసారి ఎన్నికల్లో కూడా వీరి ప్రభావం బాగానే ఉంటుందని అంటున్నారు
కులగణన నివేదికపై బీహార్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నివేదికపై బీజేపీ మొదటి నుంచి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ అంశంపై నితీశ్ కుమార్ కు విపక్షాల టార్గెట్ చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నితీశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు
కుల గణన నివేదికపై ప్రశ్నలు సంధించిన వారిపై నితీశ్ కుమార్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ కొన్ని కులాలు పెరిగాయని, కొన్ని తగ్గాయని వస్తున్న వ్యాఖ్యల్ని ఆయన కొట్టిపారేశారు