Launch

    తెలుగు మీడియంలో చదివితే పిల్లల తలరాతలు మారవు

    November 14, 2019 / 07:29 AM IST

    తెలుగు మీడియంలోనే చదివితే మన పిల్లల తలరాతలు మారవని సీఎం జగన్ అన్నారు. ఇంగ్లీష్ రాకపోతే పోటీ ప్రపంచంలో ఎలా ముందుకు వెళ్తారని ప్రశ్నించారు.

    కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌పోర్టల్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

    November 8, 2019 / 12:47 PM IST

    కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌సైట్‌ పోర్టల్‌ను ఏసీ సీఎం జగన్‌ ఆవిష్కరించారు. శుక్రవారం (నవంబర్ 8, 2019) అమరావతి సచివాలయంలోని తన కార్యాలయంలో వెబ్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. సీఎం జగన్ ఛైర్మన్‌గా, సీఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కనెక్ట్ టు ఆంధ్రా వెబ్‌ పోర్టల్�

    బంగారంపై వస్తున్న వార్తల్లో నిజమిదే

    October 31, 2019 / 09:50 AM IST

    నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ సర్కార్ గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను తీసుకుని వచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రశీదులేని బంగారం వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కేంద్ర ప్రభుత్

    రూ.3899 కే స్మార్ట్ ఫోన్

    October 22, 2019 / 11:02 AM IST

    మార్కెట్ లోకి రూ.3వేల 899 కే స్మార్ట్ ఫోన్ వచ్చింది. లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘లావా జెడ్ 41’  పేరుతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం (అక్టోబర్ 22, 2019) లాంచ్‌ చేసింది. దీని ధర రూ.3వేల 899గా ఉంది. మిడ్‌న�

    భార్యను చంపిన భర్త: పట్టిస్తే రూ.70 లక్షలు

    October 20, 2019 / 05:53 AM IST

    భార్యను హత్య చేసిన అహ్మదాబాద్ కు చెందిన భద్రేశ్ కుమార్ పటేల్ అనే వ్యక్తిని పట్టి ఇస్తే రూ.70 లక్షల నగదు పారితోషకం ఇస్తామని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) ప్రకటించింది. తమ కళ్లు కప్పి తిరుగుతున్న అతి ముఖ్యమైన పది మం�

    YSR నవోదయం : ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊరటగా

    October 17, 2019 / 01:44 PM IST

    ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు..వారిని ప్రోత్సాహించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దానికి YSR నవోదయం పేరు పెట్టారు. అక్టోబర్ 17వ తేదీ గురువారం ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ �

    వైయస్ఆర్ కంటి వెలుగు: జగన్ చేతుల మీదుగా ప్రారంభం

    October 10, 2019 / 01:44 AM IST

    దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. అనంతపురం వేదికగా..అక్టోబర్ 10వ తేదీ గురువారం సీఎం జగన్ ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్�

    1250 కిలోల ప్లాస్టిక్ వేస్టేజ్‌తో ప్రపంచంలోనే అతి పెద్ద ఛర్ఖా 

    September 30, 2019 / 09:49 AM IST

    మహాత్మా గాంధీ అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చే మాట అహింస. తరువాత రాట్నం..అదే ఛర్ఖా. రాట్నంతో నూలు వడికేవారు గాంధీజీ. గాంధీజీ 150 జన్మదిన వేడుకలకు దేశమంతా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అథారిటీ సెక్టార్-94లో ప్లాస్టిక్‌వేస్ట్‌‌�

    రైతులకు పెన్షన్ : కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ప్రారంభించిన మోడీ

    September 12, 2019 / 10:58 AM IST

    రైతులకు నెలకు మూడువేల రూపాయలు పెన్షన్ అందించే ప్రధాన్ మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన స్కీమ్ ను ఇవాళ(సెప్టెంబర్-12,2019)ప్రధాని మోడీ ప్రారంభించారు. త్వరలో ఎన్నికలు జరుగనున్న జార్ఖండ్ లో మోడీ ఈ స్కీమ్ ని ప్రారంభిచారు. 18 నుంచి 40 ఏళ్ళ లోపు సన్న, చిన్నకారు �

    భారత్ పొమ్మంది..జపాన్ రమ్మంది : ఎకో ఫ్రెండ్లీ ఇంజిన్ తయారుచేసిన తమిళ ఇంజినీర్

    May 12, 2019 / 07:39 AM IST

    తమిళనాడులోని కోయంబత్తూర్ కి చెందిన మెకానికల్ ఇంజినీర్ కుమారస్వామి పర్యావరణహిత ఇంజిన్‌ ను తయారు చేశారు. బ్యాటరీ లేదా విద్యుత్‌ తో నడిచే ఇంజిన్ కాదిది. డిస్టిల్ వాటర్‌ను ఇంధనంగా తీసుకొని పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఆక్సీజన్ వాయువును గాల్�

10TV Telugu News