Home » Launch
స్ట్రాటో లాంచ్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఆకాశంలో ఎగిరింది. పేరుకు తగ్గట్లుగానే వాతావరణంలోని మూడు ఆవరణాలలో ఒకటైన స్ట్రాటో జోన్లోకి వెళ్లి రాకెట్లను ప్రయోగించడానికి దీనిని తయారు చేసారు. గంటకి 304 కిలోమీటర్ల వేగంతో..17వేల ఎత్తుకు ఎగర�
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించాలని అదికూడా భార�
టాలీవుడ్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’ మైనపు విగ్రహం ఆవిష్కరితమైంది. కొండాపూర్లోని AMB సినిమాస్ మల్టిప్లెక్స్ ఇందుకు వేదిక అయ్యింది. ‘మేడమ్ టుస్సాడ్స్’ (సింగపూర్) మ్యూజియం నిర్వాహకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా మహేష్ ఫ్యాన్స్ కోసం ఇక్కడ �
హైదరాబాద్ : హైటెక్ సిటీకి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అమీర్ పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం అయింది. మార్చి 20 బుధవారం గవర్నర్ నరసింహన్ జెండా ఊపీ మెట్రో రైలును ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణి
హైదరాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రయాగ్రాజ్లోని మనయా ఘాట్ వద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీటర్ల దూరం వరకు బోటో ద్వారా ఎన్
హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని
పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి
వరంగల్ : మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బ�