Launch

    ప్రపంచంలోనే అతి పెద్ద విమానం లాంచ్

    April 14, 2019 / 03:44 PM IST

    స్ట్రాటో లాంచ్ పేరుతో ప్రపంచంలోనే అతి పెద్ద విమానం ఆకాశంలో ఎగిరింది. పేరుకు తగ్గట్లుగానే వాతావరణంలోని మూడు ఆవరణాలలో ఒకటైన స్ట్రాటో జోన్‌లోకి వెళ్లి రాకెట్లను ప్రయోగించడానికి దీనిని తయారు చేసారు. గంటకి 304 కిలోమీటర్ల వేగంతో..17వేల ఎత్తుకు ఎగర�

    అమెజాన్ సంచలనం : 3 వేల ఉపగ్రహాల ప్రయోగానికి రెడీ

    April 5, 2019 / 04:03 AM IST

    ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ వ్యాపారంలో సాటిలేని మేటిలేని సంస్థగా పేరొందిన అమెజాన్ అంతరిక్షంలో కూడా తన మార్క్ ను చూపించేందుకు రెడీ అవుతోంది. తన వ్యాపార అవసరాల కోసం ఉపగ్రహాలను ప్రయోగించాలని అదికూడా భార�

    మహేష్ మైనపు బొమ్మ ఆవిష్కరణ 

    March 25, 2019 / 06:30 AM IST

    టాలీవుడ్ ప్రిన్స్ ‘మహేష్ బాబు’ మైనపు విగ్రహం ఆవిష్కరితమైంది. కొండాపూర్‌లోని AMB సినిమాస్ మల్టిప్లెక్స్ ఇందుకు వేదిక అయ్యింది. ‘మేడమ్ టుస్సాడ్స్’ (సింగపూర్) మ్యూజియం నిర్వాహకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మొదటగా మహేష్ ఫ్యాన్స్ కోసం ఇక్కడ �

    అమీర్ పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం

    March 20, 2019 / 04:15 AM IST

    హైదరాబాద్ : హైటెక్‌ సిటీకి మెట్రోరైలు పరుగులు పెట్టనుంది. ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న అమీర్ పేట-హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రారంభం అయింది. మార్చి 20 బుధవారం గవర్నర్ నరసింహన్ జెండా ఊపీ మెట్రో రైలును ప్రారంభించారు. సాయంత్రం 4 గంటల నుంచి ప్రయాణి

    కదిలిన ప్రియాంకా గాంధీ బోటు : గంగానదిపై ఎన్నికల ప్రచారం

    March 18, 2019 / 06:59 AM IST

    హైద‌రాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్ర‌తో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు  బోటో ద్వారా ఎన్

    కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం

    March 12, 2019 / 11:25 AM IST

    హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�

    మోడీ రైతు బంధు : కోటిమంది ఖాతాల్లోకి రూ.2వేలు

    February 24, 2019 / 08:12 AM IST

    రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని

    చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

    February 24, 2019 / 04:08 AM IST

    పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి

    సంబురం : మేడారం చిన జాతర ప్రారంభం

    February 20, 2019 / 06:06 AM IST

    వరంగల్ :  మేడారం చిన్న జాతర ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభై నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ జాతర కోసం వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి ఆర్టీసీ బ�

10TV Telugu News