Home » Launch
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కు త్వరలోనే వ్యాక్సిన్ రాబోతోంది. అవును ఈ విషయాన్ని ICMR వెల్లడించింది. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు ఎంతో మంది శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Bharat biotech company) కూడా…పనిచేస్తో�
* ఆపదలో ఆదుకునే….కుయ్..కుయ్…కుయ్.. కూతకు ఆధునిక హంగులు * తుప్పుపట్టిన, మూలనపడ్డ వాటి స్థానంలో సరికొత్త వాహనాలు * 108, 104 సర్వీసు గతి మార్చిన జగన్ సర్కార్ * అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం * బుధవారం(జూలై 1,2020) అత్యాధునిక అంబ�
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందల మంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ శనివారం(మే 2,2020) తన క్యాంపు కార్యాల
ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలిచింది. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. శుక్రవారం(ఏప్రిల్ 24,2020) క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప�
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సొంతగా ఓటీటీ స్టార్ట్ చేయబోతున్నారని సమాచారం..
దేశ రాజకీయాల్లోకి కొత్త పార్టీ వచ్చేసింది. కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం(మార్చి-15,2020)తన పార్టీ ‘ఆజాద్ సమాజ్ పార్టీ’ని లాంఛ్ చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకుడు క
కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో
కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. పీడీపీ మాజీ నేత, గతంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన సైయద్ అల్టాఫ్ బుఖారి ఇవాళ(మార్చి-8,2020)శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ(జేకేఏపీ)ని లాంఛనంగా ప్రారంభించారు. �
ఇంటిలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా సరే…అందరికీ అందించే విధంగా ఈ పథకం (జగనన్న వసతి దీవెన) ఉంటుందని సీఎం జగన్ ప్రకటించారు. మంచి చదువులు చెప్పించడంతో పాటు..చదువుకొనే పరిస్థితులను కల్పించడం వసతి దీవెన పథకం యొక్క ఉద్దేశ్యమన్నారు. డిగ్రీ, పీజీ చ
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గంలో మొత్తం 9 స్టేషన్లను కలుపుతూ వెళ్తోంది.