Home » Launch
Farmers Refuse Lunch At Meet With Government నూతన అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తోన్న రైతులతో ఇవాళ కేంద్రం మరోసారి చర్చలు జరుపుతోంది. ఢిల్లీలోని విజ్ణాన్ భవన్ లో రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు ప్రారంభింది. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు పియూష్ గోయల్,సో
Amit Shah’s Lunch At Tribal Family a ‘Show Off’ వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. బీహార్ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. బెంగాల్ లో కూడ
Public Command Control And Data Center : అత్యాధునిక సాంకేతికతో నేరస్తుల ఆటకట్టించడానికి హైదరాబాద్ పోలీసులు మరో ముందడుగు వేశారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన పబ్లిక్ కమా
CM to launch second phase of Somasila canal project : సోమశిల రిజర్వాయర్ జలాలతో నెల్లూరు జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సోమశిల హైలెవల్ లిఫ్ట్ కెనాల్ రెండో దశ పనులకు 2020, నవంబర్ 09వ తేదీ సోమవారం సీఎం వైఎస్ జగన్ వర్చువల�
Dharani services starting : తెలంగాణ వ్యాప్తంగా ధరణి సేవలు ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో ధరణి సేవలను సీఎస్ సోమేష్ కుమార్ 2020, అక్టోబర్ 02వ తేదీ సోమవారం ప్రారంభించారు. ధరణి సేవల ప్రక్రియను అధికారులకు వివరించారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆమయ
Dharani Portal : భూ పరిపాలనలో కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలకు ధరణితో శాశ్వత పరిష్కారం దొరికింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోర్టల్.. తెలంగాణ వాకిట్లోకి వచ్చేసింది. దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసిన సీఎం కేస
CM KCR To Address On Dharani Portal : ధరణి పోర్టల్ భారతదేశానికే ట్రెండ్ సెట్టర్ అన్నారు సీఎం కేసీఆర్. భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగాకుండా ఉండాలని, భూములకు సంపూర్ణ రక్షణ ఉండాలని తాను 5 ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. 2020, అక్టోబర్ 29వ తేదీ గురువార
CM KCR To Address On Dharani Portal : సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లి గ్రామం…మరో చారిత్రక ఘట్టానికి వేదిక కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్..ఈ గ్రామం నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం పన్నెండున్నర గంట�
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ మళ్లీ తిరిగి వస్తోంది. ఇటీవల, సంస్థ CEO ఒక కొత్త ఎమోషనల్ వీడియో ద్వారా ఈ విషయం గురించి వెల్లడించారు. భారతీయ మార్కెట్లోకి తిరిగి వస్తున్నానని మైక్రోమాక్స్ సీఈఓ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ క్రమంలో
Dharani portal launch: తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ఆన్లైన్లో నమోదుచేసే కార్యక్రమం ధరణి పోర్టల్ ఈ నెల(అక్టోబర్) 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం చేస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించగా.. దసరాకు రెండు రోజులు సమయం