Home » Launch
Another logistics park in Hyderabad : అందివచ్చిన అవకాశాలన్నింటినీ హెచ్ఎండీఏ సద్వినియోగం చేసుకుంటోంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ ప్రణాళికలన్నీ ఒక్కొక్కటిగా రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే బాటసింగారంలో సిద్ధమైన లాజిస్టిక్ పార్క్ను �
Lathicharge and tear gas over Farmers : ఢిల్లీలోని సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. అనుమతించిన సమయం కంటే ముందుగా ట్రాక్టర్లతో ఢిల్లీకి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రైతులు పలుచోట్ల బారికేడ్లను ధ్వంసం చేశారు. ప�
Minister KTR launches free fresh water scheme in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్లో ఉచిత మంచినీటి పథకం అమలైంది. బోరబండలోని రెహమత్నగర్లో ఉచిత మంచినీటి పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇటీవల GHMC ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు.. నగరవాసులకు నెలకు 20వేల లీటర్ల నీటిని �
Corona vaccine dry run launched nationwide : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది. వ్యాక్సిన్ పంపిణీలో ఎదురయ్యే సమస్యలను గుర్తించడమే లక్ష్యంగా ఈ డ్రై రన్ సాగనుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం డ్రై రన్ నిర్వహించింది. ఇప్పుడు మి�
YSR Jagananna Saswatha Bhoomi : ఏపీ ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పథకం కింద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏ
YSR free crop insurance scheme : వైయస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ 15 కల్లా బీమా సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా సొమ్ము జమ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరపున ప్రభుత్వమ
YSR Free Crop Insurance Scheme : ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు దీమా కల్పించేందుకు…. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రారంభించనుంది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు�
Rajinikanth political party : రాజకీయ రంగప్రవేశంపై చాన్నాళ్ల పాటు వాయిదా వేస్తూ వచ్చిన తమిళ తలైవా రజనీ కీలక ప్రకటన చేశారు. డిసెంబరు 31న పార్టీకి సంబంధించిన తొలి ప్రకటన వస్తుందని, మరిన్ని వివరాలు జనవరిలో వెల్లడిస్తానని చెప్పారు. దీంతో రజనీ రాజకీయ ప్రయాణంపై అనేక
తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో ఆర్థికంగా నిలదొక్కుకొని మహిళలు జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకం “జగనన్న జీవక్రాంతి” ప్రారంభమైంది. ఈ పథకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన �
5G revolution in India : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారత్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. 2021 ద్వితీయార్ధంలో 5జీ సేవలను జియో అందించడం మొదలుపెడుతుందని ప్రకటించారు. అత్యుత్తమ డిజిటల్ కనెక్టివిటీ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటని అభివర్ణించ�