Home » Launch
ప్రతీ పేదవాడి సొంతొంటి కలను ఓ అన్నగా సాకారం చేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాల విలువ రూ.26 వేల కోట్లన్నారు.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి, మధ్యాహ్నం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఏపీలో రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు ఈ పథకం తీసుకొచ్చింది.
స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 మరియు అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం(అక్టోబర్-1,2021) ప్రారంభించారు.
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు అయింది. ఏయూలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ ను తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు.
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గ�
ఇస్రో తిరుగులేని శక్తికి అరుదైన ఫెయిల్యూర్
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం వాసాలమర్రి వేదికగా ఇవాళ ప్రారంభిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ 'ఈ-రూపీ'ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.