Home » Launch
ఈ మట్టి నమూనాల పరీక్షల కార్యక్రమంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దీనిని ముఖాముఖి కార్యక్రమంగా చేయడం. డబ్ల్యుఎఫ్కు చెందిన క్షేత్ర స్ధాయి సిబ్బంది పొలాలకు, రైతులతో సహా వెళ్లడంతో పాటుగా మట్టి నమూనా సేకరిస్తారు. ఈ మట్టి పరీక్షలతో పాటుగా డబ్ల్�
స్పోర్ట్స్ ఫుట్వేర్లో ప్రతి జత తేలిగ్గా, సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా అత్యున్నత నాణ్యత కలిగిన మెటీరియల్ను కలిగి ఉన్నాయి. వీటిలో బ్రీతబల్ మెష్ ఉండటం చేత గరిష్ట సౌకర్యం, మద్దతును వేసవిలో అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగులు, శైలిలో లభ్యమయ్
ఈ కొత్త ప్రయోగం #DARK శ్రేణి యొక్క ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఫీచర్లను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో భాగంగా సిగ్నేచర్ మిడ్నైట్ బ్లాక్ కలర్ బాడీ స్టైలిష్ చార్కోల్ గ్రే అల్లాయ్ వీల్స్, శాటిన్ బ్లాక్ హ్యుమానిటీ లైన్, ట్రై-యారో DRLలతో ప్రొజెక్టర్ హెడ�
ఇసుజు హై–ల్యాండర్ మోడల్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్తో క్లైమెట్ కంట్రోల్ ఏసీ, రియర్ డీఫాగ్గర్ ఉన్నాయి. ఇసుజు డీ–మ్యాక్స్ వీ –క్రాస్ లో కూడా ఇవి ఉంటాయి. వీటిని అదనపు సౌకర్యం, సౌలభ్యం కోసం జోడించారు. పర్సనల్ పికప్ విభాగంలో ప్రవేశిం�
ఒక బ్లాగ్ పోస్ట్లో, ట్విట్టర్ బ్లూ టిక్ భారతదేశంలోనే కాకుండా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, బ్రిటన్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్, స్పెయిన్, ఇండోనేషియా, బ్రెజిల్ దేశాలలో అందుబాటులో ఉందని ట్విట్టర్ పేర్కొంద
తీర్థయాత్రల పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ నెల 28న వరంగల్ లోని రామప్ప ఆలయం, భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
డాక్టర్ విక్రమ్ సారాబాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు. ఆయనకు నివాళిగా తమ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది స్కైరూట్ ఎరోస్పేస్. విక్రమ్ పేరుతో మొత్తం మూడు రాకెట్లున్నాయి. ఇవ
దేశంలో సెర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ సిద్ధమైంది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ), డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ను గురువారం(సెప్టెంబర్1,2022) ప్రారంభించనున్నారు. క్వా�
ఈ బ్రిడ్జి ఎత్తు 359 మీటర్లు.. పొడవు 1.3 కిలోమీటర్లు. నిర్మాణానికి దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బలమైన గాలులు, భూకంపాలను సైతం తట్టుకుని నిలబడేలా బ్రిడ్జిని రూపొందించారు. ఈ బ్రడ్జి బరువు 10,619 మెగా టన్నులు కాగా, బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెగా టన్న�
ఐటీ కారిడార్ రాయదుర్గంలో ఐదేళ్లు క్రితం టీ-హబ్ రెండో దశ భవన నిర్మాణ పనులు మొదలుపెట్టారు. మూడెకరాల్లో.. 276 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించారు. మొత్తం.. 3 లక్షల 70 వేల చదరపు అడుగుల్లో దీని నిర్మాణం జరిగింది.