-
Home » Launching
Launching
Automatic Liquor Machine : చెన్నైలో ఎనీటైమ్ మద్యం (ATM) మెషిన్లు .. బ్రాండ్ సెలెక్ట్ చేసి డబ్బులు చెల్లిస్తే చేతికి మందుబాటిల్
డబ్బుల కోసం ఏటీఎం మిషన్లను చూశాం. ఎనీటైమ్ ఇడ్లీల మిషన్ గురించి విన్నాం. హైదరాబాద్ లోనే ఎనీటైమ్ బాగ్ మిషన్లను చూశాం. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనీటైమ్ మందు మిషన్ గురించి తెలుసా?
Gslv-F10 : నింగిలోకి జీఎస్ ఎల్వీ-ఎఫ్ 10… ఈనెల 12న ముహుర్తం
ప్రస్తుతం జిఎస్ ఎల్ వి-10ప్రయోగాన్ని వాతావరణ పరిస్ధితులకు లోబడి ఆగస్టు 12 న నిర్వాహించాలని నిర్ణయించినట్లు ఇస్రో ప్రకటించింది.
పార్కులో ప్రధాని : చిలకమ్మలతో మోడీ ముచ్చట్లు
Gujarath : pm modi parrots : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిట్టి చిలుకలపై ముచ్చట్లాడారు. గుజరాత్ లోని జంగిల్ సఫారీని శుక్రవారం (అక్టోబర్ 30,2020) ప్రారంభించిన మోడీ చిలుకలతో ఆహ్లాదంగా గడిపారు. వాటిపై ప్రేమ కురిపించారు. చిట్టిపొట్టి చిలకమ్మలతో ముచ్చట్లాడిన ప్రధాని చ
కరోనా వ్యాక్సిన్ పై మోడీ కీలక ప్రకటన
కరోనా వ్యాక్సిన్ పై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. Indian coronavirus vaccines మూడు పరీక్ష దశలో ఉన్నాయని, సైంటిస్టులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే..పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రపంచంలో భారత్ ఎవరికన్నా తక్కువ కాదని, ఉత్తమ
‘అహం బ్రహ్మాస్మి’.. సీతా రామరాజు క్లాప్..
మంచు మనోజ్ కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’ రామ్ చరణ్ క్లాప్తో ప్రారంభమైంది..
మరోసారి లేడీ డైరెక్టర్తో నాగ శౌర్య
యంగ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం..
మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి
మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస
తండ్రి వైఎస్ చదివిస్తే..తనయుడు జగన్ జాబ్ ఇచ్చారు
తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చదివిస్తే..నేడు ఆయన కొడుకు జగన్..తమకు ఉద్యోగాలు ఇచ్చారని నూతనంగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులు కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ బుధవారం తూర్పు గోదావరి జిల్లాలోని కరపలో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. అందులో భాగంగా సచివా
ఎవరైనా చేశారా : 3 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు – సీఎం జగన్
ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని పనులు ఏపీ ప్రభుత్వం చేస్తోందని..అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం జగన్. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు గ్రామ వాలంటీర్లను నియమించడం జరిగిందన్నారు.
దేశ చరిత్రలోనే ఫస్ట్ టైమ్ : తండ్రిని టీవీ రిమోట్తో చంపిన కూతురు
టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. టీవీ రిమోట్ తో కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ఈ చిత్రమైన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్కు చెందిన నికోలా టౌన్సెండ్ (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. ఓ రోజు ఇద్దరి