Home » law student
కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
శ్రావ్య మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బన్సాల్ ఫిర్యాదుతో పాటు దాడికి సంబంధించిన వీడియో, ఫోటో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించాడు. అతని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం శంకర్పల్లి పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు.
MP: Bhopal couple blackmailed over intimate photos in lost pen drive : తోటి విద్యార్దులతో కలిసి ఢిల్లీ ట్రిప్ కు వెళ్లిన లా చదివే యువతి తన పెన్ డ్రైవ్ పోగోట్టుకుంది. అందులో ఆమె తన స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న పోటోలు ఉన్నాయి. ఆ పెన్ డ్రైవ్ దొరికిన వ్యక్తి ఆ యువతిని, ఆమె బాయ్ ఫ్రెండ్ ను
జార్ఖండ్ రాజధాని రాంచీలో న్యాయ విద్యార్థిని ఏకంగా 12మంది దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం ( నవంబర్ 26)జరిగిన ఈ దారుణం ఆలస్యంగా తెలిసింది. కాంకే పోలీసు స్టేషన్ పరిధిలోని సారంగపురం ఏరియాలో గురువారం సాయంత్రం 5:30 గంటలకు 25 ఏళ
ప్రముఖ దర్శకుడు క్రాంతికుమార్ దర్శకత్వంలో 1984లో వచ్చిన స్వాతి సినిమాను గుర్తుకు తెచ్చేలా ఓ కూతురు తన తల్లికి వరుడు కోసం వెతుకుతోంది. దీని కోసం ఓ ప్రకటన కూడా ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.కూతురు తల్లికోసం పడే తప�
ఘాజియాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వారం క్రితమే అదృశ్యమైన 27ఏళ్ల లా విద్యార్థి శవమై కనిపించాడు. ఖాళీ చేసిన ఇంటి పునాది కింద అతడి మృతదేహం దొరికింది. వివరాల్లోకి వెళితే… ఘాజియాబాద్ లోని పంకజ్ కుమార్ సింగ్.. ఐఎంఈ ఘాజిబాద్లో నాల్గో �
లా స్టూడెంట్ ని లైంగికంగా వేధించిన కేసులో గత వారం అరెస్ట్ అయిన మాజీ కేంద్రమంత్రి,బీజేపీ సీనియర్ లీడర్ స్వామి చిన్మయానంద్ (73)ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి తెలిపారు. చిన్మయానంద్ పై ఆరోపణలు వచ్చిన నెల �
లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్ను సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన నిర్వహించే కళాశాలలో చదివే లా విద్యార్థిని లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను సెప్టెంబర్ 20వ తేదీ శుక్రవారం అరె�
బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ కొంత