Laxman

    మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి

    December 16, 2019 / 08:46 AM IST

    మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్  బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస

    ఇద్దరు చంద్రుల కలలు చెదిరిపోతాయ్ – లక్ష్మణ్

    May 12, 2019 / 10:07 AM IST

    మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపి సింగిల్ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని.. ఇద్దరు చంద్రుల కలలు వమ్ముకావడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ�

    దీక్ష విరమించిన బీజేపీ నేత లక్ష్మణ్ 

    May 3, 2019 / 07:32 AM IST

    తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎట్టకేలకు దీక్ష విరమించారు. నిమ్స్ లో దీక్ష చేస్తున్న ఆయనకు కేంద్రమంత్రి హన్స్ రాజ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇంటర్మీడ

    BCCI Ombudsman : సచిన్, లక్ష్మణ్ హాజరవుతారా

    May 1, 2019 / 02:25 AM IST

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ లక్ష్మణ్‌లు బీసీసీఐ అంబుడ్స్ మెన్ ఎదుట హాజరవుతారా ? లేదా ? అనే చర్చ జరుగుతోంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కేసు విచారణలో అంబుడ్స్ మెన్ కమ్ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ పలు ఆద

    బీజేపీ లక్ష్మణ్ దీక్ష భగ్నం.. అరెస్ట్ 

    April 29, 2019 / 10:37 AM IST

    హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు  సోమవారం భగ్నం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను �

    ఇంటర్ మంటలు : లక్ష్మణ్ నిరవధిక నిరహార దీక్ష

    April 29, 2019 / 03:04 AM IST

    ఇంటర్ మంటలు ఇంకా ఆరలేదు. ఫలితాలు వెలువడి 10 రోజులైనా..ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అటు ఇంటర్ బోర్డ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వం కూడా రీ వెరిఫికేషన్, రీ వాల్యూయేషన్ ఫ్రీగా చేయాలని ఆదేశించింది. ఓ వైపు సమస్యను పరిష్కరించే దిశగా ప్�

    BCCI అంబుడ్స్‌మెన్ నోటీసులు : మొన్న గంగూలీ..నేడు సచిన్, లక్ష్మణ్

    April 25, 2019 / 01:35 AM IST

    మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సొగసరి బ్యాట్స్ మెన్ వీవీ ఎస్ లక్ష్మణ్‌లకు BCCI అంబుడ్స్‌మెన్ నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం సచిన్ జన్మదినాన్ని జరుపుకున్నారు. వరుస పెట్టి మాజీ క్రికేటర్లకు నోటీసులు

10TV Telugu News