Home » lead
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందనుకున్నా అలా జరగలేదు. సింగిల్ గా కేజ్రీవాల్ చీపురుతో ఊడ్చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఆప్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూసుకుపోతోంది. మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.
అందరూ పురుషులే ఉండే సైనికదళంలో ముందుండి నడిపించే అవకాశం వస్తే ఎలా ఉంటుంది ..ఊహించనది అందితే..ఎంతో సంతోషం కలుగుతుంది కదా..అదే..తాన్యా విషయంలో జరిగింది. రిపబ్లిక్ డే ఉత్సవాల పెరేడ్కు సన్నాహాలు జరుగుతున్నాయి. కవాతుకు తొలి మహిళా ‘పరేడ్ అడ్జుంటె�
బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాన�
టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని… అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కోహ్లికి టీ20 ఫార్మాట్లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ
కాంగ్రెస్ కంచు కోటను కారు ఢీ కొట్టింది. కారు జోరుకు కాంగ్రెస్ కందిపోయింది. రౌండు రౌండుకీ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి సై అంటూ దూసుకుపోతున్నాడు. హుజూర్నగర్ ఉపఎన్నికల కౌంటింగ్ పూర్తికాక ముందే ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలు ఫిక్స్ అయిపోయారు. హు�
హుజూర్ నగర్ నియోజకవర్గ వాసులు తమ పార్టీని, సీఎం కేసీఆర్ని నమ్మారని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు తనకు పట్టం కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రతిపక్షాలు చెప్పిన ఏ మాటలను నమ్మలేదన్నారు. అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉప ఎన్న
హుజూర్ నగర్లో కారు జోరు కొనసాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా పక్కా ఎగురుతుందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో కనబరుస్తూ వస్తున్నారు. అక్టోబర్ 24వ
ఆడాళ్లకి, లిప్ స్టిక్కి విడదీయరాని అనుబంధం ఉంది. లిప్ స్టిక్ అంటే వారికి ప్రాణం. కొందరు లేడీస్ లిప్ స్టిక్ లేనిదే ఇంట్లో నుంచి బయటకి అడుగు పెట్టరు. అంతగా లిప్ స్టిక్కి అడిక్ట్ అయ్యారు.