Home » Lella Appi Reddy
AP High Court : కొడాలి నాని, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్.. వీరిపై పోలీసుల చర్యలపై కోర్టు స్టే విధించింది.
విదేశాలకు వెళదామని కొందరు ప్రయత్నించగా, పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో వీరు దేశం విడిచి వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోందంటున్నారు.
ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో సీనియర్ నేత మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే బాగుంటుందని అభిప్రాపడ్డారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పోలీసులు కొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తమ పేర్లు వినిపించడంతో.. వైసీపీ కీలక నేతలు అలర్ట్ అయ్యారు.
2021 అక్టోబర్ 19న ఎన్టీఆర్ భవన్ పై దాడి జరిగింది. ఈ దాడి వైసీపీ కార్యకర్తలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడికి పాల్పడిన వారు దేవినేని అవినాశ్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులుగా ప్రచారం జరిగింది.
విద్యా దీవెన, చేయూత పథకాల నిధులు విడుదల ఆపేశారు. వ్యవస్థను ఆదేశించే రీతిలో కూటమి పార్టీలు ఉన్నాయని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు.
సీఎం జగన్కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం చెందుతున్నారు.
Lella Appi Reddy : ప్రతిపక్షాలను ఎదుర్కొనే దమ్ము లేక డైవర్షన్ కోసం ఏపీ గురించి మాట్లాడతావా? అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడల్లా..