Home » leopard
మహారాష్ట్ర సతారాలోని కోయానగర్ ప్రాంతంలో ఓ కుటుంబం గురువారం రాత్రి ఇంటికి వచ్చిన చిరుత పులిని చూసి భయంతో వణికిపోయారు. కొద్దిసేపటికి అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చిరుతను బోనులో బంధించి తీసుకెళ్లారు.
చిరుత పులికి ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలు తాగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి
కర్ణాటకలోని బెళగావిలో మరోసారి చిరుతపులి కలకలం చెలరేగింది. బెళగావితోపాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు తిరిగి.. అదృశ్యమైన చిరుత మళ్లీ ప్రత్యక్షమైంది. బెళగావి గోల్ఫ్ కోర్సు దగ్గర రెండుసార్లు ప్రత్యక్షం కావడంతో ప్రజలు తీవ్ర భయా�
అస్వస్థతతో బాధపడుతున్న చిరుత పులికి ఓ మహిళ రాఖీ కడుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. రాజస్థాన్కు చెందిన ఈ వైరల్ ఫొటో ప్రకృతితో సహ జీవనానికి, జీవ వైవిధ్యానికి అద్దం పడుతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియ�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని బూజునూరు గ్రామ పెద్ద చెరువు సమీపంలో నిన్న సాయంత్రం చిరుతపులి సంచరించింది.
అటవీ శాఖ సిబ్బంది పట్టించుకోకపోడంతో ధైర్యం చేసిన కొంతమంది స్థానికులు బసవన్న కొండపై సంచరిస్తున్న చిరుతపులి వీడియో తీశారు. ఇప్పటికైనా చిరుతపులిని పట్టుకోవాలని కోసిగి శివారు ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా మార్చేసుకుంటున్నారు. ఎంతలా అంటే, కొందరు పెంపుడు జంతువులే తోడుగా భావించి పెళ్లిళ్లకూ దూరంగా ఉండిపోతున్నారు. అవి చూపించే ప్రేమ, అభిమానం అలాంటివి మరి. ఒక్కో సమయంలో వాటిని కోల్పోయినప్పుడు ఆపలేని దుఃఖం, భరించ�
చిరుత పులి బావిలో పడింది. బావిలో నుంచి పులి గాండ్రింపులు వినిపించడంతో అటువెళ్లే వారు బావిలోకి చూడగా చిరుత పులి ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ‘మొహెంజో దారో హరప్పన్ టెక్నాలజీ’తో బావిలో నుం�
బావిలో పడిన చిరుత పులి ఎట్టకేలకు తన ప్రాణాలను కాపాడుకుంది. అటవీ అధికారుల సహాయంతో నిచ్చెన ఎక్కుకుంటూ పైకెక్కింది.. హమయ్య ప్రాణాలతో బయటపడ్డా అనుకుంటూ దరిదాపుల్లో కనిపించకుండా పరుగు లంకించుకుంది.
ఆ చిరుతకు బాగా ఆకలి వేసింది. ఆహారం కోసం వెతుకుతూ చెరువులోకి వెళ్లింది. అక్కడే భారీ కొండచిలువ కనిపించింది. ఈ రోజుకు ఆహారం దొరికిందిలే అనుకుని దగ్గరగా వెళ్లింది.