Home » Letter
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను వణికిస్తుంది. ఇప్పటికే వేల మందికి ఈ వైరస్ సోకగా.. ఎందరో చనిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చైనాలో హెల్త్ ఎమర్జన్సీని కూడా ప్రకటించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుకున్న 35 మంది ఏపీ యువకు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. శనివారం(జనవరి 25,2020) ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమైంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల
మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.
గంగానది ప్రక్షాళన కోసం గతేడాది డిసెంబర్ నుంచి బీహార్ కు చెందిన సాధ్వి పద్మావతి చేపట్టిన ఆమరణ దీక్ష విరమించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలంటూ బీహార్ సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇవాళ(జనవరి-23,2020)ఆయన ప్రధానికి లేఖ
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కపిల్ మిశ్రా నామినేషన్ను తిరస్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢీల్లీ ఎన్నికల అధికారికి లేఖ రాసింది. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉందని ఆప్ ఆరోపించింది. నామినేషన్ పత్రాలను క్ష�
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కాపు ఉద్యమంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ముద్రగడ అప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి లేఖలు సంధించేవారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ లేఖలు రాస�
అమరావతి రాజధాని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. రాజధాని గ్రామాలను ఎన్నికల నుంచి మినహాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు లేఖ రాశారు. రాజధానులను మార్చడం ద్వారా సీఎం జగన్ విపరీత పోకడలకు నాంది పలికారని తెలిపారు.
ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. ఎంపీ సుజనా చౌదరి ఆర్థిక నేరాలు, అక్రమ కంపెనీలు, మనీ ల్యాండరింగ్, వ్యాపార స్కామ్లపై విచారణ జరపాలని గతంలో రాష్ట్రపతికి విజయసాయి లేఖ రాసిన సంగతి తెలిసిందే.