Home » Letter
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పొలిట్బ్యూరో సభ్యునిగా ఉండి పార్టీకి రాజీనామా చేసిన రాజు రవితేజ్.. పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా రాసిన లేఖను లేటెస్ట్గా బయటపెట్టారు. ప్రస్తుతం పవన్ రాజకీ�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గులను ఉరి తీయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ప్రియాంక హత్య కేసును నేషనల్ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. హైదరాబాద్కు స్పెషల్ టీమ్ ను కూడా �
ఆర్టీసీ సమ్మెపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని లేఖలో కోరారు.
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఒడిశాలోని తాల్చేరులో ఉన్న మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కోకు కేటాయించాలని లేఖలో కోరారు. బొగ్గు కొరతతో డిమాండ్కు
ఇంగ్లాండ్ లో వర్డల్ కప్ జరుగుతున్న సమయంలో సెలక్టర్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి టీ కప్పులు అందించారని మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క శర్మ గురువారం ఒక లేఖ
ఏపీలో జగన్ నేతృత్వంలో వైసీపీ అధికారాన్ని అందుకున్నప్పటి నుంచీ.. వంశీ పార్టీ మారతారన్న ప్రచారం సాగుతూనే ఉంది. ఇళ్ల పట్టాల వ్యవహారంలో ప్రభుత్వాధికారుల
దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్, CFO నిలంజన్ రాయ్ లపై ఆ కంపెనీకి చెందిన కొందరు ఉద్యోగులు(విజిల్ బ్లోయర్స్) తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా క్వార్టర్స్ నుంచి తక్కువసమయంలో ఆదాయం,లాభాల కోసం
వాతావరణంలో మార్పులు.. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరినీ బయపెడుతున్న అంశం.. మన దేశంలో కూడా ఇప్పుడు వాతావరంణంలో మార్పులు అనే విషయం భయం పుట్టిస్తుంది. ఈ క్రమంలో ఇదే విషయమై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి లేటెస్ట్గా ఓ లేఖన�
హైదరాబాద్ ఫార్మా సిటీకి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ఆదివారం (అక్టోబర్ 20, 2019) కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్ కు ఆయన లేఖ రాశారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాస్తే దేహద్రోహ చర్య ఎలా అవుతుందని ప్రముఖ సినీ నటుడు నసీరుద్దీన్ షా ప్రశ్నించారు. సమాజంలో బాధ్యత గల పౌరులుగా వారు తమ విధిని నిర్వర్తించారని, 49 మంది రాసిన లేఖలోని ప్రతి అక్షరాన్ని తాము సమర్థిస్తున్నట్లు �