Letter

    తెలంగాణ సీఎంకు రఘువీరారెడ్డి లేఖ

    April 30, 2019 / 10:51 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి లేఖ రాశారు. రాహుల్ కు మద్దతు ఇవ్వాలని లేఖ ద్వారా కేసీఆర్ ను కోరారు. హోదా అమలుపై కేసీఆర్ చేసిన ప్రకటనకు రఘువీరా ధన్యవాదాలు తెలిపారు. అధికారంలోకి వస్తే హోదాపైనే తొలి సంతకం చేస్తానని రాహుల్ హ

    రాష్ట్రంలో అల్లర్లు జరగొచ్చు : ఈసీకి విజయసాయి రెడ్డి లేఖ

    April 30, 2019 / 06:59 AM IST

    వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈసీకి లేఖ రాశారు. ఏపీలో ఓట్ల లెక్కింపు ముందు అల్లర్లు జరిగే అవకాశం ఉందని లేఖలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ముందస్తు భద్రత ఏర్పాటు చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఘర్షణలు జరక్కుండా బందోబస్తు ఏర్పాటు చ

    రాఫెల్ డీల్ పై విచారణ…మరింత సమయం కావాలన్న కేంద్రం

    April 29, 2019 / 12:48 PM IST

     రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్లపై మంగళవారం(ఏప్రిల్-30,2019) జరగబోయే విచారణనను వాయిదా వేయాలని సోమవారం(ఏప్రిల్-29,2019) కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరింది.కొత్త అఫడవిట్ ఫైల్ చేసేందుకు మరింత సమయం కావాలని,అందువల్ల విచారణ వాయిదా వేయాలని కే

    ఖలీ ప్రచారంపై ఈసీకి టీఎంసీ ఫిర్యాదు

    April 28, 2019 / 10:01 AM IST

     అమెరికా పౌరసత్వం కలిగిన రెజ్లర్ ది గ్రేట్ ఖలీ వెస్ట్ బెంగాల్ లో బీజేపీ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంపై తృణమూల్ కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు టీఎంసీ ఎలక్షన్ కమిషన్ కు ఓ లెటర్ రాసింది.ఓ విదేశీయుడు భారతీయ ఓటర్లను ప్రభావ�

    ఈ-సిగిరెట్లు ప్రమాదం: ప్రధానికి లేఖ రాసిన డాక్టర్లు

    April 19, 2019 / 01:50 AM IST

    చూడడానికి స్టైలిష్‌గా ఉంటాయి. తాగితే కిక్కు ఉంటుంది. పొగాకు ఉండదు కదా? ప్రాణానికేం ప్రమాదం లేదు అని ఎలక్ట్రానిక్ సిగిరెట్లకు అలవాటు పడ్డారా?

    టీడీపీకి ఈసీ లేఖ : హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం 

    April 13, 2019 / 03:58 PM IST

    టీడీపీకి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. చంద్రబాబు లేవనెత్తిన అంశాలపై ఈసీ వివరణ ఇచ్చింది. టీడీపీ తరపున టెక్నికల్ టీమ్ హరిప్రసాద్ ను పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హరిప్రసాద్ కాకుండా ఇతర టెక్నికల్ టీమ్ తో చర్చించేందుకు సిద్ధమని చెప్పిం�

    చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన మాజీ ఐఏఎస్ అధికారులు

    April 13, 2019 / 12:36 PM IST

    ఏపీ సీఎం చంద్రబాబుకు 13 మంది మాజీ ఐఏఎస్ అధికారులు లేఖ రాశారు. ఏపీ సీఎస్, ఎన్నికల అధికారులపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు.

    ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలి : ఎంపీ విజయసాయి రెడ్డి  

    April 13, 2019 / 09:35 AM IST

    కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేఖ రాశారు.

    నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నాం : నిర్మలా సీతారామన్

    April 12, 2019 / 11:53 AM IST

    మాజీ సైనికాధికారులు రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వార్తలపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తుల పేర్లతో నకిలీ లేఖలు రాయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. నకిలీ లేఖలలో మాజీ సైనిక అధికారుల పేర్లన�

    ఇదేనా గౌరవం : రాష్ట్రపతికి 156 మంది సైనికుల లేఖ

    April 12, 2019 / 05:38 AM IST

    ఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూ 156 మంది మాజీ సైనికులు లేఖ రాశారు. సైనికులను  నేతలు రాజకీయ  ప్రయోజనాలకు వాడుకుంటున్నారని రాష్ట్రపతికి మాజీ సైకులు లేఖ రాశారు. దేశం కోసం పనిచేసే సైనికులను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవటాన్ని నిర�

10TV Telugu News