Home » Letter
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ఆస్తులపై సీబీఐ,ఈడీతో విచారణ జరిపించాలంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఫెమా,మనీలాండరింగ్,ఐటీ నిబంధనలను రవిప్రకాష్ ఉల్లంఘిచారని విజయసాయిరెడ్డి ఆ లేఖలో తెలిపారు. రవ�
వ్యాపారవేత్త లింగమనేని రమేష్ ఏపీ సీఎం జగన్కు లేఖ రాశారు. చంద్రబాబుకు అద్దెకు ఇచ్చిన ఇంటి దగ్గర సీఆర్డీఏ అధికారులు చేస్తున్న హడావుడి ఆందోళనకు గురిచేస్తోందన్నారు. 2014లో సీఎం నివాసానికి అనుకూలంగా ఉంటుందని అధికారులు కోరితే తన అతిథి గృహాన్న�
‘మమ్మల్ని వెలివేశారంట: సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి’ అనే శీర్షికతో నాల్గవ తరగతి చిన్నారి ముఖ్యమంత్రి జగన్ కు తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ రాసిన లేఖను 10Tv ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం గొడవలు జరుగుతున్న క్రమంలో ఓ చిన్నారి గొడవలు గురించి వివరిస్తూ ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాసింది. ప్రకాశం జిల్లా రామచంద్రాపురం మత్స్యకార గ్రామానికి చెందిన కోడూరి పుష్ప అనే నాల్గవ తరగతి చదివే చిన్నార
విశాఖ భూ కుంభకోణాల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వం సిట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వేడి చల్లరలేదు. అప్పటి ప్రభుత్వం సిట్ నివేదిక బయట పెట్టకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం మరో సిట్ను నియమించడం..ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ�
ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఇటీవలే వచ్చిన వరదలు, తదితర విషయాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్దేశ్వపూర్వక నిర్లక్ష్యంతో ప్రజలకు నష్టం జరిగిందన్నరాయన. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చిన వరద ప్రవ
NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్షా’ను ఐదేళ్ల లోపే కటకటాల వెనక్కి పంపిస్తానంటూ ప్రధాని మోదీ హర్యానాలోని ఫతేబాద్లో ఎన్నికల ప్రచార సభలో మరోసారి తనకు చేసిన హెచ్చరికలపై UPA చైర్పర్సన్ సోనియాగాంధీ అల్లుడు, పారి
సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప�
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈసీకి లేఖ రాశారు. ప్రతి నియోజకవర్గంలో 50శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు సమయంపై
ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమ�